జూన్ 2 నుంచి కొత్త పెన్షన్స్ మంత్రి వివేక్ చెప్పడం జరిగింది....!

0
35

జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు: మంత్రి వివేక్

భారత్ అవాజ్ న్యూస్: 18 మే రోజున తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో మాట్లాడడం జరిగిందిTG: జూన్ 2వ తేదీ నుంచి ప్రభుత్వం కొత్త పెన్షన్లను ఇవ్వనున్నట్లు మంత్రి వివేక్ ప్రకటించారు. బడ్జెట్లో పేర్కొన్నట్లుగా 2లక్షల మందికి కొత్తగా పెన్షన్లు అందిస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులను కూడా జూన్ 2 నుంచి జారీ చేస్తామని పేర్కొన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పేమెంట్స్ సరిగ్గానే అందుతున్నాయని వెల్లడించారు... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము.

Search
Categories
Read More
Andhra Pradesh
మద్దిలేటి స్వామిని దర్శించుకున్న డోన్ ఎమ్మెల్యే!! కోట్ల
కర్నూలు : బేతంచర్ల : RS రంగాపురం : డోన్:  ముక్కోటి ఏకాదశి మహోత్సవాలను పురస్కరించుకొని...
By Hari Krishna 2025-12-28 08:58:05 0 151
Andhra Pradesh
Chandrababu Naidu: చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ.. సచివాలయంలో కీలక సమావేశం.
అమరావతిలో రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్  గేట్స్ బృందంతో సమావేశమైన సీఎం...
By Pagadala Venkateswar 2026-02-16 06:24:57 0 138
Telangana
ధర్మ రక్షకులకు జైలుకు భయపడరు.. బండి సంజయ్
బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ‎ ‎“ధర్మ...
By Ponnala Srinivasrao 2026-05-23 02:17:07 0 33
Andhra Pradesh
విద్యతోనే మెరుగైన సమాజం
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు.   -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.   ఘనంగా...
By Rajini Kumari 2026-02-07 11:52:16 0 125
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com