జూన్ 2 నుంచి కొత్త పెన్షన్స్ మంత్రి వివేక్ చెప్పడం జరిగింది....!

0
131

జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు: మంత్రి వివేక్

భారత్ అవాజ్ న్యూస్: 18 మే రోజున తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో మాట్లాడడం జరిగిందిTG: జూన్ 2వ తేదీ నుంచి ప్రభుత్వం కొత్త పెన్షన్లను ఇవ్వనున్నట్లు మంత్రి వివేక్ ప్రకటించారు. బడ్జెట్లో పేర్కొన్నట్లుగా 2లక్షల మందికి కొత్తగా పెన్షన్లు అందిస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులను కూడా జూన్ 2 నుంచి జారీ చేస్తామని పేర్కొన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలేదని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పేమెంట్స్ సరిగ్గానే అందుతున్నాయని వెల్లడించారు... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము.

Search
Categories
Read More
Karnataka
Purple Line Metro Disruption Delays Bengaluru Commuters
A technical malfunction on Bengaluru’s Purple Line Metro caused significant service...
By Navya Sree 2026-06-25 13:52:16 0 107
Andhra Pradesh
ఎస్ ఐ ఆర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రంజిత్ రాయల్
*సర్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న రంజిత్ రాయల్*   అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయడం,...
By Benguluri Madhubabu 2026-06-24 04:47:32 1 143
Andhra Pradesh
ప్రొబేషనరీ ఎస్ఐలకు పోస్టింగులు !!
కర్నూలు : జిల్లా పోలీస్ శాఖలో ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేసుకున్న ఐదుగురు కొత్త ఎస్ఐలకు కొలువులు...
By Hari Krishna 2025-12-16 01:30:34 0 276
Andhra Pradesh
చంద్రబాబు, నారాయణలపై సీఐడీ కేసు కొట్టేస్తూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
      చంద్రబాబుపై సీఐడీ కేసు కొట్టేసిన హైకోర్టు రాజకీయ ప్రత్యర్థుల కేసులపై...
By Pagadala Venkateswar 2026-07-17 05:37:11 0 28
Business & Finance
Jharkhand Showcases Investment Opportunities in New Delhi
The Jharkhand government is hosting a National Stakeholders Consultation in New Delhi to showcase...
By Navya Sree 2026-07-04 08:00:08 0 72
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com