ప్రొబేషనరీ ఎస్ఐలకు పోస్టింగులు !!

0
208

కర్నూలు : జిల్లా పోలీస్ శాఖలో ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేసుకున్న ఐదుగురు కొత్త ఎస్ఐలకు కొలువులు కేటాయిస్తూ కర్నూల్ ట్రైన్ డాక్టర్ కొయ్య ప్రవీణ్ ఉత్పరులు జారీ చేశారు అనంతపురం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో వీరు శిక్షణ పూర్తి చేసుకుని జులై 24న కర్నూలు జిల్లాకు అలాట్ అయ్యారు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఐదు నెల ల పాటు ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా కానిస్టేబుల్ నుంచి స్టేషన్ ఆఫీసర్ వరకు ఎలాంటి విధులు నిర్వహిస్తారో నేర్చుకున్నారు జిల్లాకు మొత్తం ఎనిమిది మంది నీ కేటాయించగా వీరిలో ఇద్దరు అన్నమయ్య జిల్లాకు బదిలీ అయ్యారు. శాంతిభద్రతలు నేర పరిశోధన ట్రాఫిక్కు జైలు విధులు సాంకేతిక సైబర్ నేరాలు ఇలా పలు విషయాల్లో వీరు ఐదు నెలలపాటు జిల్లాలో వివిధ స్టేషన్లో ప్రాక్టికల్ శిక్షణ పూర్తయిన తర్వాత వీరికి పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. ఒక సంవత్సరం పాటు వీరిని ప్రొఫెషనర్ ఎస్సైలు గానే పరిగణిస్తారు

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: సరిహద్దులో ఘోర ప్రమాదం.. గుర్రంకొండ వ్యక్తి మృతి.
కర్ణాటక సరిహద్దులోని చీకిలబైలు చెక్‌పోస్ట్ వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో...
By Pagadala Venkateswar 2026-03-04 11:45:23 0 91
Andhra Pradesh
దర్శి మండలం, రాజంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అన్నవరం గ్రామంలో రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలను అధికారులతో కలిసి పంపిణీ చేసిన దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు
దర్శి మండలం, రాజంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అన్నవరం గ్రామంలో రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
By Chennaiah Kati 2026-02-07 10:44:10 0 160
Andhra Pradesh
నందవరంలో శ్రీమాతా బంగారం అవ్వ దేవాలయమును దర్శించుకున్న ఎర్రకోట రాజీవ్ రెడ్డి
నందవరం మండలం, గ్రామం నేడు ఆధ్యాత్మికోత్సాహంతో కళకళలాడింది. భక్తి పరవశంలో మునిగిపోయిన గ్రామ ప్రజల...
By Boya Dasthagiri 2026-04-02 10:03:20 0 142
Telangana
రేపు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
రేపు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ   పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారిగా...
By Pinnehasan Odela 2025-12-21 09:31:16 0 233
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com