తెలంగాణ రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఎవరి సభ చూసినా టార్గెట్ బిఆర్ఎస్

1
154

ప్రతిపక్షం అంటే ప్రజల సమస్యలపై పోరాడటం కావాలి…

‎కానీ తెలంగాణ రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది.

‎ఎవరి మాట విన్నా… ఎవరి సభ చూసినా… ఎవరి విమర్శ విన్నా…

‎ఒక్క పేరే ఎక్కువగా వినిపిస్తోంది — బిఆర్ఎస్.

‎‎బీజేపీ టార్గెట్… బిఆర్ఎస్

‎కాంగ్రెస్ టార్గెట్… బిఆర్ఎస్

‎చిన్న పార్టీలు… పెద్ద పార్టీలు…

‎కొత్తగా వచ్చిన నాయకులు…

‎యూట్యూబ్ రాజకీయ విశ్లేషకులు…

‎అందరి చర్చలో కూడా బిఆర్ఎస్‌నే కేంద్రబిందువు.

‎ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్ ఒక సాధారణ పార్టీ కాదు…

‎ఒక ఉద్యమ చరిత్ర.

‎ఒక భావోద్వేగం.

‎ఒక ఆత్మగౌరవ ప్రతీక.

‎తెలంగాణ కోసం వేల మంది పోరాడిన సమయంలో

‎అవమానాలు, అరెస్టులు, విమర్శలు ఎదుర్కొంటూ

‎ఒక మనిషి మాత్రం వెనక్కి తగ్గలేదు.

‎ఆ మనిషే కేసీఆర్ గారు.

‎తెలంగాణ సాధ్యం కాదు అన్నారు…

‎అసెంబ్లీలో నవ్వారు…పార్లమెంట్‌లో అడ్డుకున్నారు…

‎అయినా తన మాట మార్చకుండా, తన లక్ష్యం వదలకుండా

‎ఒక్కడే సింహంలా పోరాడిన నాయకుడు కేసీఆర్ గారు.

‎అందుకే ఈరోజు కూడా రాజకీయాల్లో ఎవరికైనా ఎదగాలి అంటే ముందుగా బిఆర్ఎస్‌ను విమర్శిస్తారు.

‎ఎందుకంటే బలమైన చెట్టుకే ఎక్కువ రాళ్లు పడతాయి.

‎గుంట నక్కలు అన్నీ గుంపుగా రావచ్చు…

‎కానీ సింహం మాత్రం సింగిల్‌గానే వస్తుంది.

‎అది గర్జిస్తే అడవి మొత్తం వినిపిస్తుంది.

‎అదే విధంగా ఎన్ని కుట్రలు జరిగినా…

‎ఎన్ని విమర్శలు వచ్చినా… ఎన్ని పార్టీలు ఒక్కటైనా…

‎తెలంగాణ ప్రజల గుండెల్లో ఉద్యమ జ్ఞాపకాలతో నిలిచిన పేరు మాత్రం కేసీఆర్ మరియు బిఆర్ఎస్ పార్టీ.

‎ఎందుకంటే కొన్ని పార్టీలు ఎన్నికల కోసం పుడతాయి…

‎కానీ కొన్ని ఉద్యమాల నుంచి పుడతాయి.

‎బిఆర్ఎస్ అలాంటి ఉద్యమ శక్తి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సహకారంతో కొనుగోలు చేయాలి.
ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసి, ఆర్టీసీ సిబ్బంది ద్వారా నిర్వహించేలా చర్యలు...
By Pagadala Venkateswar 2026-05-19 05:21:11 0 78
Andhra Pradesh
రొంపిచర్ల: మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
రొంపిచర్ల AP మోడల్ స్కూల్లో 2026-27లో ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు...
By Kothuru Murali 2026-02-21 08:29:11 0 156
Andhra Pradesh
S.F.S స్కూల్ రోడ్డు సమస్యపై 24 గంటల్లోనే పరిష్కారం తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
పర్చూరు: పర్చూరు మండలం నాగులపాలెం గ్రామంలో S.F.S స్కూల్ మెయిన్ రోడ్డును కొత్తగా నిర్మించిన హైవే...
By Gadiyapudi Narendra 2026-02-03 16:14:46 0 354
Andhra Pradesh
ఏపీలో సరికొత్త సైజుల్లో మద్యం సీసాలు.. 150ml, 200ml బాటిళ్లకు ఎక్సైజ్ శాఖ అనుమతి!
కొత్త సైజుల్లో మద్యం సీసాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి 150ml, 200ml సీసాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు...
By Pagadala Venkateswar 2026-06-03 11:32:54 0 59
Andhra Pradesh
సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం
*For scrolls*   *అమరావతి :-*   *సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు...
By Rajini Kumari 2026-01-12 13:06:58 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com