నార్త్ జోన్ అకాడమీలో మీ 14 నుంచి 17 వరకు ప్రత్యేక వికెట్ కీపింగ్ మాస్టర్ శిక్షణ

0
130

Andhra Cricket Association (ACA) ఆధ్వర్యంలో నార్త్ జోన్ అకాడమీలో మే 14 నుంచి 17 వరకు ప్రత్యేక వికెట్ కీపింగ్ మాస్టర్ శిక్షణ

 

అమరావతి, మే 14–17:

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆధ్వర్యంలో మే 14 నుంచి 17 వరకు విజయనగరంలోని నార్త్ జోన్ అకాడమీలో నిర్వహించనున్న ప్రత్యేక వికెట్ కీపింగ్ మాస్టర్ క్లాస్‌కు మాజీ భారత వికెట్ కీపర్ కిరణ్ మోరే హాజరుకానుండటం రాష్ట్ర క్రికెట్ రంగానికి గర్వకారణమని రాజ్యసభ సభ్యులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సానా సతీష్ బాబు తెలిపారు.

 

 భారత క్రికెట్‌లో అపార అనుభవం కలిగిన కిరణ్ మోరే వంటి దిగ్గజం నుంచి నేరుగా శిక్షణ పొందడం ACA సీనియర్, అండర్-23, అండర్-19, అండర్-16 ఆటగాళ్లకు అరుదైన అవకాశమన్నారు.

 

వికెట్ కీపింగ్‌లో సాంకేతిక నైపుణ్యాలు, ఫిట్‌నెస్, మ్యాచ్ అవగాహన వంటి అంశాలపై ప్రత్యేకంగా మార్గదర్శకత్వం అందించనున్న ఈ మాస్టర్ క్లాస్ యువ క్రికెటర్ల ప్రతిభను మరింత మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందనిఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆధ్వర్యంలో మే 14 నుంచి 17 వరకు విజయనగరంలోని నార్త్ జోన్ అకాడమీలో నిర్వహించనున్న ప్రత్యేక వికెట్ కీపింగ్ మాస్టర్ క్లాస్‌కు మాజీ భారత వికెట్ కీపర్ కిరణ్ మోరే హాజరుకానుండటం రాష్ట్ర క్రికెట్ రంగానికి గర్వకారణమని రాజ్యసభ సభ్యులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సానా సతీష్ బాబు తెలిపారు. 

 

భారత క్రికెట్‌లో అపార అనుభవం కలిగిన కిరణ్ మోరే వంటి దిగ్గజం నుంచి నేరుగా శిక్షణ పొందడం ACA సీనియర్, అండర్-23, అండర్-19, అండర్-16 ఆటగాళ్లకు అరుదైన అవకాశమన్నారు.

 

వికెట్ కీపింగ్‌లో సాంకేతిక నైపుణ్యాలు, ఫిట్‌నెస్, మ్యాచ్ అవగాహన వంటి అంశాలపై ప్రత్యేకంగా మార్గదర్శకత్వం అందించనున్న ఈ మాస్టర్ క్లాస్ యువ క్రికెటర్ల ప్రతిభను మరింత మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని సానా సతీష్ బాబు పేర్కొన్నారు.

 

 భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నుంచి మరింత మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ACA కట్టుబడి పనిచేస్తోందని ఆయన తెలిపారు.  

 

భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నుంచి మరింత మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ACA కట్టుబడి పనిచేస్తోందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సానా సతీష్ బాబు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
కనాజిగూడలో కొత్త విద్యుత్ పోల్స్.|
"రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా ఉన్న స్తంభాల స్థానంలో కొత్త పోల్స్ ఏర్పాటు.. స్థానికుల్లో హర్షం"...
By Sidhu Maroju 2026-07-13 09:35:55 0 81
Andhra Pradesh
అమెరికా క్షిపణి దాడిలో మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేష్‌ మృతి... చంద్రబాబు తీవ్ర విచారం.
ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి దాడిలో విశాఖకు చెందిన చీఫ్ ఇంజినీర్ సురేష్ మృతి...
By Pagadala Venkateswar 2026-06-12 11:11:36 0 87
Andhra Pradesh
మదనపల్లి: మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యం- ఎస్పీ.
మదనపల్లిలోని మిట్స్ (MITS) డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో జిల్లా పోలీస్ శాఖ, యాజమాన్యం సంయుక్తంగా 'సే...
By Pagadala Venkateswar 2026-02-07 09:42:07 0 175
Andhra Pradesh
మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై కఠిన చర్యలు: సీఐ సుబ్బరాయుడు
అన్నమయ్య జిల్లా పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో...
By Kothuru Murali 2026-06-04 14:42:13 0 82
Telangana
Spandana takshana rakshana teams
హైదరాబాద్‌ ఐసీసీసీ వేదికగా 'స్పందన' తక్షణ రక్షణ బృందాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న...
By G k Nookala 2026-04-27 12:02:35 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com