పులికొండ ప్రాజెక్ట్ రైతుల నిర్వాసితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి
Posted 2026-06-27 16:50:53
0
69
వెలిగొండ ప్రాజెక్టు రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి
యర్రగొండపాలెం నియోజకవర్గం, గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో గౌరవ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu గారు నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మి గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు Nimmala Ramanaidu, Dola Bala Veeranjaneya Swamy, Gottipati Ravi Kumar, మార్కాపురం శాసనసభ్యులు Kandula Narayana Reddy, ఎర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ ఎలక్షన్ బాబు గారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు ప్రభావిత రైతులు, నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి గారు స్వయంగా తెలుసుకొని, వారి సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అసభ్యకరమైన కంటెంట్ ను తొలగించండి - ట్విట్టర్ కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు.|
హైదరాబాద్ : ట్విట్టర్(X) కు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు.
గ్రోక్ చాట్ బాట్ సృష్టిస్తున్న...
Nara Lokesh: గంజాయి, డ్రగ్స్ నిర్మూలన పట్ల 70 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు: నారా లోకేశ్.
పూర్తిగా అరికట్టే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి
ఎన్జీవోల ఆధ్వర్యంలో డీ-అడిక్షన్...
YS Jagan: ప్రభుత్వ వైఫల్యమే కారణం.. కల్తీ పాల ఘటనపై జగన్ ఫైర్.
రాజమండ్రిలో కల్తీ పాలతో నలుగురి మృతి!
ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
ప్రభుత్వ...
హైజెనిక్ అండ్ ఆర్గానిక్ సానిటరీ ప్యాడ్స్ ఉచిత పంపిణీ. బాలికలకు అవగాహన కార్యక్రమం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో వివిఆర్ గ్రూప్స్ వాగ్మిక...
Dadra and Nagar Haveli Advances Green Energy Growth
Dadra & Nagar Haveli and Daman & Diu are strengthening their commitment to renewable...