నిజామాబాద్

0
56

నిజామాబాద్ నగరంలో BRS పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు డివిజన్ ఇంచార్జులు మరియు ముఖ్య నాయకులతో పార్టీ జిల్లా కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు.ఈ సమావేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి బూత్ స్థాయిలో సమర్థవంతంగా చేపట్టాలని, పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు సమన్వయంతో పని చేసి ఎక్కువ సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయాలని ఆయన సూచించారు. పార్టీ సభ్యత్వ నమోదు మొత్తం డిజిటల్ రూపం లో ఉంటుందన్నారు.ప్రజల వద్దకు పార్టీ సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.అలాగే పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు కృషి చేయాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా BRS పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని గణేష్ బిగాల గారు పేర్కొన్నారు.ఈ సమావేశంలో పలువురు డివిజన్ ఇంచార్జులు, ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: దేవాదాయ శాఖలోకి మారెమ్మ ఆలయం కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని ప్రైవేటు బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీవిరుపాక్షి మారెమ్మ ఆలయం...
By Kothuru Murali 2026-03-13 08:57:48 0 112
Andhra Pradesh
బీ కొత్తకోట : బైక్ పై యువకులు ప్రమాదకర ఫీట్లు
మంగళవారం రాత్రి బి.కొత్తకోటలో నలుగురు మైనర్ యువకులు ఒకే బైక్‌పై వేగంగా వెళ్తూ ప్రమాదకర...
By Pagadala Venkateswar 2026-03-11 04:20:34 0 129
Andhra Pradesh
కమ్మవారి పాలెం గ్రామంలో ప్రజల త్రాగునీటి కష్టాలు
నందిగామ మండలం కమ్మవారిపాలెం గ్రామంలో మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాలు ఆద్వర్యంలో...
By Patan Khuddus 2026-05-07 02:22:46 0 212
Andhra Pradesh
Pawan Kalyan: అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక ఘట్టమన్న పవన్ కల్యాణ్.
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు...
By Pagadala Venkateswar 2026-04-02 06:17:42 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com