పుంగనూరు: శాంతినగర్లో లోపించిన పారిశుధ్యం

0
41

అన్నమయ్య జిల్లా , పుంగనూరు మండలం, భీమగాని పల్లి పంచాయతీ, శాంతినగర్ లో గత కొన్ని రోజులుగా కాలువలలో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంతో దోమల బెడద అధికమై దోమకాటుకు గురై అనారోగ్యానికి గురవుతున్నామని స్థానికులు బుధవారం ఆవేదన చెందారు. అధికారులను పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్థానికులు కోరగా అధికారులు పొంతన లేకుండా సమాధానం చెప్తున్నారని స్థానికులు ఆవేదన చెందారు. వెంటనే అధికారులు స్పందించి శాంతినగర్ లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్థానికులు కోరారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Madhya Pradesh
A Historic Era Concludes: Smt. Rashmi Shukla Ji Maharashtra’s First Woman DGP, Retires After 37.5 Years of Distinguished Service
MUMBAI, January 4, 2026 — A historic chapter in Indian law enforcement reached its poignant...
By Venugopal Gopal 2026-01-04 16:16:48 0 2K
Telangana
విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రుల నిరంతర పర్యవేక్షణ అవసరం... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
  మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్ మండలం సూరారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ...
By Gangaram Rangagowni 2026-02-21 10:48:09 0 248
Andhra Pradesh
పుంగునూరు :పుంగనూరు లో కొండచిలువల కలకలం.
పుంగనూరు మండలం మర్రిమాకులపల్లి గ్రామ సమీపంలోని మామిడి తోటలో రెండు భారీ కొండచిలువలు కలకలం...
By Kothuru Murali 2026-01-24 07:48:46 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com