గ్రామ రెవిన్యూ అధికారుల సమస్యలు పరిష్కారం: డివిజన్ అధ్యక్షులు శేఖర్

0
156
గ్రామ రెవిన్యూ అధికారుల సమస్యలు పరిష్కారం: డివిజన్ అధ్యక్షులు శేఖర్
 
చీరాల: గ్రామ రెవిన్యూ అధికారుల సమస్యలు పరిష్కారా నికి తన వంతు కృషి చేస్తానని చీరాల రెవిన్యూ డివిజన్ గ్రామ రెవిన్యూ అధికారులు సంఘం అధ్యక్షులు సీహెచ్. శేఖర్ అన్నారు.బుధవారం చీరాల రెవిన్యూ డివిజన్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘము ఎన్నికలు స్థానిక ఎన్జీవో భవనంలో జరిగాయి. జిల్లా వీఆర్వోల కన్వినర్ పి. తులసీరావు,ఎన్నికలు అధికారి పి. సుధీర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.చీరాల డివిజన్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘానికి అధ్యక్షునిగా సిహెచ్. శేఖర్ ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఎన్ వి. రామారావు,ఉపాధ్యక్షులు గా కె. మాణిక్యం, ఎన్. సురేష్,జనరల్ సెక్రటరీ గా షైక్ రఫీ,జాయింట్ సెక్రటరీ లు డి. ప్రకాష్, రాధమ్మ,ఆర్గనైజషన్ సెక్రటరీ గా అశోక్,మహిళా సెక్రటరీ గా జానకి,స్పోర్ట్స్ సెక్రటరీ గా సదానందరావు, ట్రెజరర్ గా ఎస్. గోపాల కృష్ణ లు ఎన్నిక అయ్యారు.అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు చీరాల రెవిన్యూ డివిజనల్ అధికారి టి. చంద్ర శేఖర్ నాయుడు ని మర్యాద పూర్వకంగా కలిసి బొకే అందజేశారు. రెవిన్యూ డివిజనల్ అధికారి నూతన కార్యవర్గ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
సీ సీ కాలువల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కోట్ల
కర్నూలు : నంద్యాల : డోన్  డోన్ అభివృద్ధి బాటలో మరో కీలక ఘట్టం : రూ.19 లక్షలతో సీసీ కాలువల...
By Hari Krishna 2026-01-23 06:54:05 0 112
Andhra Pradesh
మదనపల్లి బీటీ కళాశాల భూమి కబ్జా గుట్టురట్టు.
మదనపల్లె బీటీ కళాశాలకు చెందిన కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా భవనాలు...
By Pagadala Venkateswar 2026-01-29 07:39:26 0 96
Andhra Pradesh
చాయ్ విత్ జనసైనిక్స్' కార్యక్రమం
గుంటూరు నగరంలోని 47వ డివిజన్ స్థానిక గోరంట్ల ప్రాంతంలోని రామాలయం వద్ద జనసేన కార్పొరేటర్...
By John Baji 2025-12-30 01:42:25 0 129
Andhra Pradesh
మదనపల్లి: ఆస్తి తగాదాతో అన్నదమ్ములమధ్య ఘర్షణ–ఆసుపత్రిలో చేరిక.
మదనపల్లిలో ఆదివారం ఆస్తి పంపకాల విషయంలో అన్నదమ్ములైన సుహేల్ (26), రియాజ్ (24) మధ్య తలెత్తిన...
By Pagadala Venkateswar 2026-02-08 10:53:00 0 102
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com