గ్రామ రెవిన్యూ అధికారుల సమస్యలు పరిష్కారం: డివిజన్ అధ్యక్షులు శేఖర్

0
109
గ్రామ రెవిన్యూ అధికారుల సమస్యలు పరిష్కారం: డివిజన్ అధ్యక్షులు శేఖర్
 
చీరాల: గ్రామ రెవిన్యూ అధికారుల సమస్యలు పరిష్కారా నికి తన వంతు కృషి చేస్తానని చీరాల రెవిన్యూ డివిజన్ గ్రామ రెవిన్యూ అధికారులు సంఘం అధ్యక్షులు సీహెచ్. శేఖర్ అన్నారు.బుధవారం చీరాల రెవిన్యూ డివిజన్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘము ఎన్నికలు స్థానిక ఎన్జీవో భవనంలో జరిగాయి. జిల్లా వీఆర్వోల కన్వినర్ పి. తులసీరావు,ఎన్నికలు అధికారి పి. సుధీర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.చీరాల డివిజన్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘానికి అధ్యక్షునిగా సిహెచ్. శేఖర్ ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఎన్ వి. రామారావు,ఉపాధ్యక్షులు గా కె. మాణిక్యం, ఎన్. సురేష్,జనరల్ సెక్రటరీ గా షైక్ రఫీ,జాయింట్ సెక్రటరీ లు డి. ప్రకాష్, రాధమ్మ,ఆర్గనైజషన్ సెక్రటరీ గా అశోక్,మహిళా సెక్రటరీ గా జానకి,స్పోర్ట్స్ సెక్రటరీ గా సదానందరావు, ట్రెజరర్ గా ఎస్. గోపాల కృష్ణ లు ఎన్నిక అయ్యారు.అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు చీరాల రెవిన్యూ డివిజనల్ అధికారి టి. చంద్ర శేఖర్ నాయుడు ని మర్యాద పూర్వకంగా కలిసి బొకే అందజేశారు. రెవిన్యూ డివిజనల్ అధికారి నూతన కార్యవర్గ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
నేడు జిల్లా కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల పరిస్కార వేదిక (PGRS) అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పి జి ఆర్ ఎస్ కు హాజరు కావాలి
బాపట్ల: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే పి జి ఆర్ ఎస్...
By Gadiyapudi Narendra 2026-02-02 13:31:08 0 73
Andhra Pradesh
హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలు కాపాడుకోండి గూడూరు ఎస్సై హనుమంత రెడ్డి
హెల్మెట్ ధరించి వాహనాలు నడిపి నీ ప్రాణాలు కాపాడుకోండని గూడూరు ఎస్సై హనుమంత రెడ్డి అన్నారు బుధవారం...
By mahaboob basha 2025-12-04 05:07:14 0 281
Delhi - NCR
బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ దూకుడు!!!!!!!!!!!
ఢిల్లీ: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ దూకుడుబెట్టింగ్ ప్రమోట్‌ చేసిన సెలబ్రిటీల...
By SivaNagendra Annapareddy 2025-12-19 13:42:44 0 133
Telangana
Telangana Liberation Day Celebrations in Malkajgiri.
Medchal : Malkajgiri.     Today, under the leadership of Corporator Sravan in...
By Sidhu Maroju 2025-09-17 08:59:37 0 191
Andhra Pradesh
పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు.
ప్రత్తిపాడు మండలం,కొండెపాడు గ్రామం నందు రూ.13 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనుల...
By John Baji 2026-01-02 14:28:21 0 99
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com