బండి భగీరథ్ పరారీ అంటూ కరీంనగర్లో పోస్టర్ల కలకలం...!

0
55

కరీంనగర్లో అర్ధరాత్రి వెలిసిన పోస్టర్లు కలకాలం సృష్టిస్తున్నాయి..కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పరారీలో ఉన్నట్టు గుర్తు తెలియని వ్యక్తులు వీటిని అంటించారు. కాగా భగీరథ్ పై పై ఇటీవల పోక్కో కేసు నమోదైన విషయం తెలిసిందే.కరీంనగర్లో తెలంగాణ చౌక్,  ఫారెస్ట్ ఆఫీస్ తదితర ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ వాల్ పోస్టర్లు అంటించడంతో స్థానికంగా చర్చ నియాంశమైంది.

Search
Categories
Read More
Andhra Pradesh
లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు కలెక్టర్ శ్రీ వి. వినోద్ కుమార్ మరియు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) శ్రీ బి. ఉమామహేశ్వర్ లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు
బాపట్ల: లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు...
By Gadiyapudi Narendra 2025-12-26 14:38:26 0 206
Telangana
జాగ్రత్త సుమా కుక్క కాటుతో వచ్చే రెబిస్ వ్యాధి ని నయం చేయలేరు
రేబిస్‌ను నయం చేయలేము. ప్రపంచవ్యాప్తంగా జరిగే రేబిస్ మరణాలలో భారతదేశం 36% వాటా కలిగి ఉంది....
By Vadla Egonda 2025-07-05 01:27:40 0 1K
Andhra Pradesh
కడివెళ్ల గ్రామానికి చర్చి ఓపెనింగ్ లో బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరు మండలం కడివెళ్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిర్మించిన చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో...
By Boya Dasthagiri 2026-05-04 13:44:38 0 83
Andhra Pradesh
గోనెగండ్ల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన కర్నూలు డిఐజి ఇంచార్జ్ ఎస్పి
కర్నూలు : కర్నూలు సిటీ :  గోనెగండ్ల  సర్కిల్ కార్యాలయాన్ని  ఆకస్మిక తనిఖీ చేసిన...
By Hari Krishna 2026-01-20 15:03:55 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com