పుంగనూరు: మామిడి తోటను పరిశీలించిన అన్నమయ్య కలెక్టర్

0
40

అన్నమయ్య జిల్లా రేగల్లు పంచాయతీలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం పర్యటించి, రైతు శ్రీకాంత్ రెడ్డి 15 ఎకరాలలో సాగు చేస్తున్న మామిడి తోటను పరిశీలించారు. మామిడి కాయలకు కట్టిన కవర్లను చూసి దిగుబడి, మార్కెట్ ధరలను ఆరా తీశారు. గుర్రంవారిపల్లి వద్ద ఫీడర్ ఛానల్ పనులను కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
కల్వకుంట్ల కవిత గారు "సర్వోదయ తెలంగాణ" (Sarvodaya Telangana) పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించారు
కల్వకుంట్ల కవిత గారు "సర్వోదయ తెలంగాణ" (Sarvodaya Telangana) పేరుతో కొత్త రాజకీయ పార్టీని...
By Thalakayala Nagashiva 2026-04-03 11:15:49 0 268
Andhra Pradesh
హెల్మెట్ క్లిప్ పెట్టడం అత్యవసరం :సీఐ వై విఎల్ నాయుడు
హెల్మెట్ ధరించి క్లిప్ పెట్టుకుంటే ప్రాణ రక్షణకు అత్యంత కీలకం వాహనం నడిపేటప్పుడు తలకు హెల్మెట్...
By Patan Khuddus 2026-04-24 14:43:45 0 207
Telangana
CSB బ్యాంక్ నూతనశాఖ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లి లో CSB బ్యాంకు నూతన శాఖను బ్యాంకు...
By Sidhu Maroju 2026-01-05 07:25:38 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com