బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై స్పందించి నా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌

0
70

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ స్పందించింది.

‎కేసు వివరాలను సైబరాబాద్ సీపీ రమేష్ నుంచి తెప్పించుకున్న కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సీతాదయాకర్‌రెడ్డి.

‎పోక్సో కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన బాలల హక్కుల కమిషన్‌.

‎విచారణ కోసం ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు చేసిన కమిషన్‌.

‎కేసులో ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించనున్న ప్రత్యేక బెంచ్‌.

‎బాలల హక్కుల పరిరక్షణలో రాజీ ఉండదన్న సంకేతాలు.

‎భగీరథ్‌ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం. రేపుతున్న వేళ కీలక పరిణామం.

‎కేసు దర్యాప్తుపై అధికార యంత్రాంగం.

Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: ఢిల్లీలో డిప్యూటీ సీఎం.. పిఠాపురం అభివృద్ధికి పవన్ ప్రత్యేక చొరవ.
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ పిఠాపురం...
By Pagadala Venkateswar 2026-01-29 07:03:07 0 115
Telangana
తెలంగాణలో పేదల ఇండ్లు బుల్డోజర్‌తో కూల్చివేస్తూ, కేరళ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారా?
తెలంగాణను ముందు అభివృద్ధి చేసుకోండి.. కేరళ ఎప్పుడో అభివృద్ధి చెందింది,  తెలంగాణలో పేదల...
By Ponnala Srinivasrao 2026-04-04 01:24:37 0 174
Andhra Pradesh
మాజీ సైనికుల ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ కార్యక్రమం
సైనికులు సర్వ మతాలను గౌరవించుకునే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా...
By Vadlamudi NagaVenkat 2026-03-21 05:42:26 0 564
Andhra Pradesh
ఎన్.సి.సి. ఆఫీసర్ గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి అవార్డు.
మదనపల్లె మండలం, చిన్నతిప్పసముద్రం పి. ఎం. శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాల ఎన్.సి.సి. ఆఫీసర్ ఎం. గిరిధర్...
By Pagadala Venkateswar 2026-03-01 04:17:20 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com