వరంగల్ జిల్లాలోని మొక్కజొన్న వరి ధాన్యాలు మంటలలో బూడిద పాలయ్యాయి.....!
Posted 2026-05-09 00:17:20
0
97
వరంగల్: మంటల్లో అన్నదాత ఆశలు!
భరత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లాలో 9మే నేడు పంట చేతికొచ్చిన వేళ రైతులు చేస్తున్న చిన్న పొరపాటు కోలుకోలేని దెబ్బ తీస్తోంది. వరి, మొక్కజొన్న కోతల అనంతరం పొలాల్లోని అవశేషాలను కాల్చివేస్తుండటంతో మంటలు అదుపుతప్పి పక్కనే ఉన్న కళ్లాలపైకి వ్యాపిస్తున్నాయి. ఫలితంగా వందల క్వింటాళ్ల ధాన్యం బుగ్గిపాలవుతోంది. "ఉమ్మడి వరంగల్లో" సుమారు 50 ఎకరాలకు పైనే పంట నిప్పుపాలయింది. దీనివల్ల రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ఓ రైతన్న నువ్వు ఆ పొరపాటు చేయకు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాము.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించిన ఈశ్వరీ భాయి 107వ జయంతి వేడుకలు.|
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ, మరియు ఈశ్వరీ బాయి మెమోరియల్ ట్రస్ట్...
రాష్ట్ర కార్యదర్శి V శ్రీనివాసరావు ముఖ్యమంత్రి కి రాసిన లేఖ
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
విజయవాడ,
తేది : 18...
దాతృత్వంతో మనసు గెలుచుకున్న మారాజు డాక్టర్ నరసింహమూర్తి గారు
తుమ్మలపల్లి
*25-12-2025*
*దాత్రుత్వంతో మనసు గెలుచుకున్న మారాజు...
పుంగనూరులో ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల నిరసన
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కమిటీ...