పుంగనూరు:రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ

0
62

పుంగనూరు ఏడి శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రాక్టర్లు, గొర్రులు, కోత యంత్రాలు, పవర్ టిల్లర్లు, స్ప్రేయర్లు వంటి వ్యవసాయ పరికరాలను రైతులకు సబ్సిడీ ధరలకు అందించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు 40-50% సబ్సిడీ లభించనుంది. ఆసక్తి గల రైతులు ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని గురువారం సూచించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
నేడు చంద్రగ్రహణ కారణంగా ఆలయాలు మూసివేత
నేడు చంద్రగ్రహణం మ.3:20 నుంచి ప్రారంభంకానున్న చంద్రగ్రహణం సా.6:48కి వీడనున్న చంద్రగ్రహణం...
By Rajini Kumari 2026-03-03 11:56:36 0 130
Andhra Pradesh
ఎర్నాకుళం వెళ్లే రైలులో అనకాపల్లి దగ్గర అగ్నిప్రమాదం ఒకరు మృతి రెండు ఏసీ బోగీలు దగ్ధం
*Train Fire: అనకాపల్లి దగ్గర రైలులో అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు దగ్ధం.. ఒకరు మృతి*  ...
By Rajini Kumari 2025-12-29 08:36:02 0 210
Telangana
నల్లబెల్లి PACS ముందు రైతుల ధర్నా.....!
  భారత్ అవాజ్ న్యూస్: ఈరోజు.వరంగల్ జిల్లా. నల్లబెల్లి  లో PACS వద్ద ట్రక్ షీట్లు...
By Gujile Ramu 2026-05-02 05:55:10 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com