మహానాడు 2026 పండుగ మే 27 నుంచి 29 వరకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు

0
99

తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సందర్భంగా మహానాడు కమిటీలు రవాణా కమిటీ కో కన్వీనర్ గా నియమితులైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తల సంక్షేమానికి ప్రజాసేవకు ఎల్లప్పుడూ అంకితభావంతో ముందుకు సాగుతున్న మీ నాయకత్వం ఇంకా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ మహానాడు విజయవంతం కావాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ రాయచోటి తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు

Search
Categories
Read More
Telangana
హెల్త్ సెంటర్ మార్బుపై నిరసన - రంగంలోకి కార్పొరేటర్ .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : స్థానిక వెంకటాపురం లోని సుభాష్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను అంబేద్కర్...
By Sidhu Maroju 2026-02-01 08:48:53 0 157
Andhra Pradesh
లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు కలెక్టర్ శ్రీ వి. వినోద్ కుమార్ మరియు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) శ్రీ బి. ఉమామహేశ్వర్ లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు
బాపట్ల: లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు...
By Gadiyapudi Narendra 2025-12-26 14:38:26 0 208
Andhra Pradesh
మదనపల్లెలో టమాటా ధరల పతనం: రైతుల ఆందోళన.
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు ఒక్కరోజులోనే భారీగా...
By Pagadala Venkateswar 2026-02-20 07:21:02 0 105
Prop News
Secondary Markets Surge Amid Suburbia’s "Second Wave"
The migration away from primary metro cores has entered a structural second wave. Mid-sized...
By Dunna Jessicaruth 2026-05-20 11:05:28 0 52
Telangana
జీవోలు దాచిపెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.|
హైదరాబాద్ : అన్ని ప్రభుత్వ జీవోలు, సర్క్యులర్లు, నియమాలు, నోటిఫికేషన్‌లను వెంటనే తమ అధికారిక...
By Sidhu Maroju 2025-12-23 12:47:06 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com