DSF PDSO ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది

0
128

ఆదోని పట్టణంలో కార్పొరేట్ భాష్యం పాఠశాలకు, ప్రభుత్వ నిబంధనలు వర్తించవని కొనియాడారు. అనంతరం (DSF),(PDSO) ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ.ఆదోని పట్టణంలో ఉన్నటువంటి కార్పొరేట్ భాష్యం పాఠశాలలో రెండు రోజుల క్రితం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా సెలవు దినాల్లో టీచర్లతో పని చేపిస్తున్నారు..... సెలవు దినాల్లో టీచర్లతో ఎలా పని చేపిస్తారు అని అడిగితే మా పాఠశాల మా ఇష్టం అని మేము రన్ చేసుకుంటాం మీరు ఎవరు అడగడానికి అని విద్యార్థి సంఘాలను దురుసుగా మాట్లాడడం చాలా దారుణమైన పరిస్థితి ఇంత జరుగుతున్నా కూడా విద్యాశాఖ అధికారులు కేవలం సీటుకు మాత్రమే పరిమితమైనారని డి.ఎస్.ఎఫ్ పి.డి.ఎస్.ఓ విద్యార్థి సంఘాలుగా సూటిగా విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తున్నాము.ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారం సమ్మర్ హాలిడేస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికైనా కార్పొరేట్ భాష్యం పాఠశాలపై సమగ్ర విచారణ జరిపి ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ ఒక్కొక్క టీచర్ కు ఇన్ని అడ్మిషన్లు అని, చెప్పి ఒత్తిడి తీసుకురావడం చాలా దుర్మార్గమైన పరిస్థితి అలాగే సెలవు దినాల్లో టీచర్లతో పని చేపించడం ఎంతవరకు కరెక్ట్ ఇలా అనేక రకాలుగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ భాష్యం పాఠశాల వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. తక్షణమే ఆదోని పట్టణంలో ఉన్నటువంటి భాష్యం పాఠశాల పై, ప్రిన్సిపాల్ సురేంద్ర పై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులకు మరొక్కసారి హెచ్చరిస్తున్నాము.. ఈ కార్యక్రమంలో డి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు హరి విక్రమ్ పిడిఎస్ఓ నాయకులు రఘు అమర్నాథ్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
The Sentinel of the Streets: The Unwavering Journey of Shri K. Narayan Naik
Bridging the Gap Between Governance and the Common Citizen: A Legacy of Integrity, Traffic...
By Kalaga Sailaja 2026-07-14 11:19:58 0 61
Telangana
పెంటయ్య గౌడ్ గారి మేనకోడలు వివాహానికి హాజరైన
ఈ రోజు సాగర్ రింగ్ రోడ్డు బిఎం ఆర్ కన్వెన్షన్ హాల్ లో పెంటయ్య గౌడ్ గారి మేనకోడలు వివాహానికి...
By Pindikura Mahesh 2026-05-01 09:55:06 0 255
Andhra Pradesh
హోమ్ స్టే అభివృద్ధిపై పర్యాటకశాఖ మంత్రిత్వ శాఖను ప్రశ్నించిన ఎంపీ కేశినేని శివనాథ్
*ప్ర‌చుర‌ణార్థం* *15-12-2025*   *ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాల్లో...
By Rajini Kumari 2025-12-16 08:09:10 0 181
Andhra Pradesh
పుంగనూరు: యువకుడి అదృశ్యంపై కేసు నమోదు
పుంగునూరు మండలం, పాలెంపల్లి గ్రామానికి చెందిన గౌరీ శంకర్ (21) అనే యువకుడు గత మూడు నెలలుగా...
By Kothuru Murali 2026-03-24 13:24:02 0 157
Andhra Pradesh
జనగణన నిర్వహణకు సిద్ధం కావాలి: కలెక్టర్
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 16వ జనాభా గణనను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు...
By Boiena Rajesh 2026-03-06 02:16:45 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com