ఆపదలో ఆసరా.. ఇంటి పెద్ద చనిపోతే , 20 వేలు

0
72

ఇంటి పెద్ద మరణిస్తే ₹20వేల ఆర్థిక సాయం అందించే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (NFBS) కింద 2025-26లో TGలో 15,420 మంది లబ్ధిపొందినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇన్నాళ్లూ నిర్లక్ష్యానికి గురైన ఈ పథకంపై దృష్టి సారించిందన్నారు. 18-60 ఏళ్ల వయసులో ఉన్న ఇంటి పెద్ద సహజ మరణం లేదా ప్రమాదంలో చనిపోతే ఈ సాయం అందుతుంది. తెల్లరేషన్ కార్డు ఉన్నవాళ్లు వ్యక్తి మరణించిన 2ఏళ్ల లోపు మీసేవ కేంద్రాల్లో అప్లై చేసుకోవాలి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు:భీమ గాని పల్లి సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం
బుధవారం సాయంత్రం పుంగనూరు మండలం భీమగానిపల్లి సర్కిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర...
By Kothuru Murali 2026-03-05 05:21:44 0 115
Telangana
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు- ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫ్రీ.|
హైదరాబాద్: తెలంగాణలోని సినిమా ప్రేక్షకులకు హైకోర్టు తీపి కబురు అందించింది. ఇకపై...
By Sidhu Maroju 2026-03-06 17:53:45 0 133
Andhra Pradesh
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విశ్వరూప సందర్శన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు
ప్రచురణార్థం :- 20-01-2026   *శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి విశ్వరూప సందర్శన...
By Rajini Kumari 2026-01-20 10:48:26 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com