రైతులు సోలార్ విద్యుత్ ను ఉపయోగించుకోవాలి
Posted 2026-05-07 12:56:15
0
82
చిలుకూరు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించే విద్యుత్ ను రైతులు ఉపయోగించుకోవాలని కోదాడ ఏడిఈ ప్రశాంతి కుమారి అన్నారు. ప్రజా పాలన ప్రగతి వారోత్సవాల్లో భాగంగా చిలుకూరు రైతు వేదికలో నిర్వహించారు. సోలార్ విద్యుత్ ను వ్యవసాయానికి గృహ అవసరాలకు కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు. ట్రాన్స్కో ఏఈ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యుత్ పొదుపు కోసం రైతులు ఐ ఎస్ ఐ స్టాండర్డ్ మోటార్లను వాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొల్లు పుల్లమ్మ, ఏ డి ఈ ప్రశాంతి కుమారి, ఏఈ, శ్రీనివాస్, ఓరుగంటి శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
బాధితునికి అండగా నిలిచిన 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్
ఈరోజు అనగా 14–07–2025, సోమవారం రోజున, 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ గారి...
పుంగనూరు నియోజకవర్గం : మసీదు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం తిమ్మానాయన పల్లి పంచాయతీ, ఊటుపల్లెలో నూతన మసీదు నిర్మాణ పనులకు...
మైనంపల్లి హనుమంతరావు అన్న సహకారంతో రోడ్డు పనులు ప్రారంభం
ఈరోజు అనగా 11-06-2025, బుధవారం రోజున, మౌలాలి డివిజన్ లోని గ్రీన్ హిల్స్ కాలనీ లో రోడ్ పనులు...