పుంగనూరు: పొంచి ఉన్న పెను ప్రమాదం కొత్తూరు మురళి

0
61

పుంగనూరులోని పుంగమ్మ చెరువు కట్టపై బుధవారం రాత్రి మున్సిపల్ ట్యాంక్ నిండి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పై నీరు పడుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి కోసం వేసిన మోటార్ ను అధికారులు ఆఫ్ చేయడం మరచిపోవడంతో ట్యాంక్ నిండి, నీరు ట్రాన్స్ఫార్మర్ పై పడుతోంది. దీంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని పరిసర ప్రాంత ప్రజలు భయపడుతున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Sports
CHAMPIONS OF THE WORLD! 🏆 Alpine SG Pipers take the Global Chess League Season 3 Crown! ♟️🔥
  What an unbelievable journey! From the narrowest of margins in the group stages to...
By Venugopal Gopal 2025-12-23 17:19:53 0 496
Telangana
బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోదండం ఎక్కించాలి అంటే కుదరదు...సీఎం రేవంత్ రెడ్డి
‎బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోదండం ఎక్కించాలి అంటే కుదరదు ఈ POCSO...
By Ponnala Srinivasrao 2026-05-16 02:30:12 0 67
Telangana
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం
*_ఒకే కుటుంబానికి చెందిన 9మంది దుర్మరణం_* *_మధ్యప్రదేశ్​ రాష్ట్రంలో ఝబువా జిల్లాలో బుధవారం...
By Vadla Egonda 2025-06-04 06:03:15 0 2K
Andhra Pradesh
సి. టి. ఎం. వద్ద ఘోర ప్రమాదం.. బొలెరో బోల్తా పడి ఇద్దరు మృతి.
మదనపల్లె మండలం సి.టి.ఎం. కంకర ఫ్యాక్టరీ వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-04-09 14:52:21 0 71
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com