తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని విద్యుత్ కార్మికులు కలవడం జరిగింది....

0
99

*తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAE JAC)..

భారత్ అవాజ్ న్యూస్ : 6 మే రోజు  విద్యుత్ కార్మికులు సోదర సోదరీమణులకు తెలియజేయునది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ రథసారథి శాసన మండలి సభ్యులు గౌరవ *ప్రొఫెసర్ కోదండరాం* సార్ గౌరవ మరో శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్ *అద్దంకి దయాకర్* గారి ఆధ్వర్యంలో *ప్రజా భవన్* లో గౌరవ ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ *మల్లు భట్టి విక్రమార్క* గారిని కలిసి TVAEJAC రాష్ట్ర నాయకత్వం సమ్మె విరమణ అనంతరం జరుగుతున్న పరిణామాలను వివరించడం జరిగింది.గౌరవ ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ *మల్లు భట్టి విక్రమార్క* గారు TVAEJAC నాయకులతో ట్రాన్స్ కో & జెన్ కో TGSPDCL మరియు TGNPDCL ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్లు చర్చలు రేపు లేదా ఎల్లుండి జరుపుతారని తెలపడమే కాకుండా సంబంధిత అధికారులకు ఆదేశించడంతో TVAEJAC రాష్ట్ర నాయకత్వం కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది....

రాష్ట్ర కార్యవర్గం ..

*తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAE JAC)..

దుగ్గొండి మండలం రిపోర్టర్ జీ రాము 

Search
Categories
Read More
Telangana
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ దే విజయం: ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ : కంటోన్మెంట్  ఉప ఎన్నికల మాదిరిగానే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయకేతనం...
By Sidhu Maroju 2025-10-07 11:30:02 0 213
Manipur
Inquiry Commission Granted Fifth Extension
The Union Home Ministry has extended the tenure of the Manipur Commission of Inquiry by another...
By Dunna Jessicaruth 2026-05-15 10:18:05 0 54
Andhra Pradesh
మచిలీపట్నంలో మైనర్ బాలికపై అసభ్యకరమైన ప్రవర్తన కేసుకు సిద్ధమైన పోలీసులు
మచిలీపట్నంలో మైనర్ బాలికపై అసభ్య ప్రవర్తన.. ఫోక్సో కేసుకు సిద్ధమైన పోలీసులు   కృష్ణా...
By Rajini Kumari 2026-05-16 15:01:56 0 65
Andhra Pradesh
తమకు న్యాయం జరగకపోతే పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు ధర్నా
న్యాయం జరగకపోతే ఆత్మహత్యల్లే శరణ్యం తమకు న్యాయం జరగకపోతే పురుగుల మందు సేవించి ఆత్మహత్య...
By mahaboob basha 2025-10-27 23:10:57 0 238
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com