వరి ధన్యానికి ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలనీ రోడ్డుపై బైటయించిన బీజేపీ శ్రేణులు

0
121

మంచిర్యాల జిల్లా : కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలి డిమాండ్ చేస్తూ ఈరోజు లక్షేటిపేట మండలం కొత్తూర్ గ్రామం వద్ద నిన్న రైతులు మరణించిన ప్రదేశంలో రహదారి పై రైతులు మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి కార్యకర్తలతో కలిసి బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించరు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా తక్షణమే కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ గారు హామీ ఇచ్చి వరకు కదిలేది లేదని బీజేపీ శ్రేణులు మరియు రైతులు డిమాండ్ చేయడంతో పోలీసులు మరియు రెవన్యూ అధికారులు జిల్లా కలెక్టర్తో ఫోన్ లో మాట్లాడించి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిడం జరిగిందన్నారు.

Search
Categories
Read More
Delhi - NCR
Global Diplomacy Takes Center Stage at Bharat Mandapam
New Delhi has transformed into a high-stakes diplomatic hub today as External Affairs Minister S....
By Dunna Jessicaruth 2026-05-15 07:43:17 0 62
Telangana
కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులకు శాఖలు కేటాయింపు
కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు గడ్డం వివేక్ - కార్మిక, న్యాయ, క్రీడా...
By Vadla Egonda 2025-06-11 15:02:05 0 2K
Andhra Pradesh
S Abdul Nazeer: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: ఏపీ గవర్నర్ ప్రసంగం...
    S Abdul Nazeer: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: ఏపీ గవర్నర్ ప్రసంగం... Andhra S...
By Pagadala Venkateswar 2026-02-11 11:36:49 0 109
Andhra Pradesh
పుంగనూరు లో విద్యుత్ షాక్ కు గురై మేక పిల్ల మృతి
పుంగనూరు పట్టణంలోని సంత గేటు వద్ద గురువారం మేత కోసం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కిన మేకపిల్ల...
By Kothuru Murali 2026-03-27 14:23:37 0 128
Andhra Pradesh
Chandrababu Naidu: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ఈ కీలక అంశాలపై చర్చ!
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 11 గంటలకు కేబినెట్ సమావేశం వివిధ కీలక అంశాలపై చర్చించి...
By Pagadala Venkateswar 2026-01-28 06:23:05 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com