మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల పరిహారం చెల్లించాలి : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి

0
119

మంచిర్యాల జిల్లాలో రైతుల మరణం ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి అన్నారు. లక్సెట్టిపేట మండలం గంపాలపల్లి, కొత్తూర్ గ్రామాల్లో మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన వర్షం . కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం పై కవర్లు కప్పడానికి వెళ్లిన నలుగురు రైతులు గోడ కూలి మరణించారు. వారి మృతదేహాలను లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి వెళ్లిన రఘనాథ్ రావు మృతుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. మృతుల కుంటుబాలకు ప్రభుత్వం ఒక్కక్కరికి తక్షణమే ₹ 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మిల్లర్లతో కుమ్మక్కయ్యారని అన్నారు. అందుకే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందన్నారు. వెంటనే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు

Search
Categories
Read More
Life Style
Ice Baths: Mumbai's Cool New Wellness Obsession
Ice Baths: Mumbai's Cool New Wellness Obsession In the heart of Mumbai’s fast-paced...
By BMA ADMIN 2025-05-23 09:39:20 0 2K
Telangana
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి: ఘనంగా నివాళులు అర్పించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్.   నేడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్  జయంతి. ఆరు...
By Sidhu Maroju 2025-08-06 10:06:58 0 787
Andhra Pradesh
యువకుడి పై కత్తితో దాడి.
అన్నమయ్య జిల్లా మదనపల్లె కోళ్లబైళ్ళు2 పరిధిలో ఓ యువకుడిపై దాడి జరిగిన ఘటన సోమవారం కలకలం రేపింది....
By Pagadala Venkateswar 2026-03-17 02:10:31 0 129
Telangana
అధికారంలోకి వస్తున్నాం ‎ఉచిత విద్య ఉచిత వైద్యం పై తొలి సంతకాలు ‎అని ప్రకటించిన TRS అధినేత కవిత!
తెలంగాణలో  ‎TRS మళ్ళీ పుట్టింది  ‎తెలంగాణ రాష్ట్ర సేన  ‎కవిత కొత్త...
By Ponnala Srinivasrao 2026-04-25 08:44:46 0 78
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com