శ్రీ కాలేశ్వరం స్వామి పుష్కరాల కొరకు తెలంగాణ ప్రభుత్వం రూ. 34 కోట్లు కేటాయించడం జరిగింది....

0
113

కాళేశ్వరం : 'రూ.34 కోట్లతో అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు చేయడం జరిగింది..

 

భారత్ అవాజ్ న్యూస్ దుగ్గొండి :భూపాలపల్లి జిల్లా. మే 21 నుంచి జూన్ 1 వరకు కాళేశ్వరంలో జరిగే సరస్వతి నది అంత్య పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ చైర్మన్ అవధాని మోహన్ శర్మ తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో రూ.34 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. భక్తుల కోసం క్యూలైన్లు, తాగునీరు, చలివేంద్రాలు, అన్నదానం, రోజువారీ హారతి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.. తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించడం జరిగింది... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Search
Categories
Read More
Telangana
దుగ్గొండి మండలం మొక్కజొన్న రైతులకు బి ఆర్ ఎస్ పార్టీ నిరస
మొక్కజొన్న రైతులకు మద్దతుగా నర్సంపేట మాజీ శాసన సభ్యులు శ్రీ  పెద్ది సుదర్శన్ రెడ్డి గారు...
By Gujile Ramu 2026-04-22 16:35:43 0 161
Telangana
కేసు ఒక్కటే కానీ న్యాయం మాత్రం ఒక్కటి కాదు..గ్యార మల్లేష్ .బహుజన్ సమాజ్ పార్టీ
సామాన్యుడి కొడుకు పేరు FIR లో వస్తే “నేరస్థుడు” అని ముద్ర వేస్తారు…...
By Ponnala Srinivasrao 2026-05-15 02:45:27 0 54
Andhra Pradesh
గుంటూరు నగరపాలక సంస్థ నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన కె. మయూర్ అశోక్ గారూ ని మర్యాద పూర్వకంగా కలిసిన YK TV NEWS కరస్పాండెంట్.
  <>kvsr. కోటేశ్వరరావు   గుంటూరు నగరపాలక సంస్థ నూతన మున్సిపల్ కమిషనర్ గా...
By KOTESWARARAO KVSR 2026-01-19 17:20:03 0 558
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:సదుం మండలంలో పర్యటించిన డివిజనల్ డెవలప్మెంట్ అధికారి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బుధవారం డివిజనల్ డెవలప్మెంట్ అధికారి లక్ష్మీపతి పర్యటించారు....
By Kothuru Murali 2026-04-30 11:27:08 0 59
Andhra Pradesh
పుంగనూరులో మెడికల్ షాపుల బంద్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్...
By Kothuru Murali 2026-05-20 16:17:36 0 31
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com