శ్రీ కాలేశ్వరం స్వామి పుష్కరాల కొరకు తెలంగాణ ప్రభుత్వం రూ. 34 కోట్లు కేటాయించడం జరిగింది....

0
114

కాళేశ్వరం : 'రూ.34 కోట్లతో అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు చేయడం జరిగింది..

 

భారత్ అవాజ్ న్యూస్ దుగ్గొండి :భూపాలపల్లి జిల్లా. మే 21 నుంచి జూన్ 1 వరకు కాళేశ్వరంలో జరిగే సరస్వతి నది అంత్య పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ చైర్మన్ అవధాని మోహన్ శర్మ తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో రూ.34 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. భక్తుల కోసం క్యూలైన్లు, తాగునీరు, చలివేంద్రాలు, అన్నదానం, రోజువారీ హారతి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.. తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించడం జరిగింది... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Search
Categories
Read More
Telangana
కౌకూర్ లో బోనాల పండగ జాతర. పూజలు చెల్లించుకున్న కాంగ్రెస్ నేతలు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/కౌకూర్.   బోనాలు తెలంగాణ లో జరుపుకునే ఒక ముఖ్యమైన పండగ. ఇది...
By Sidhu Maroju 2025-07-21 17:07:27 0 1K
Andhra Pradesh
ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
ఏపీలో పదో తరగతి (SSC) వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు...
By Pagadala Venkateswar 2026-01-20 11:10:24 0 141
Telangana
నిజామాబాద్: నూతనబస్టాండ్ నిర్మాణానికీ ఎమ్మెల్యే వినతి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిబస్‌స్టాండ్     ప్రయానికుల సౌకార్యాల...
By Sadaq Sadaq 2026-03-24 18:58:47 0 129
Goa
Goa Cricket Association Polls See Intense Rivalry |
The Goa Cricket Association (GCA) is holding elections for its managing committee, with two rival...
By Pooja Patil 2025-09-16 09:12:25 0 909
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com