రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.... వరంగల్ జిల్లా

0
133

 వరంగల్: ఘోర ప్రమాదం.. వ్యక్తి మృతి.....

 

భారత్ అవాజ్ న్యూస్ :వరంగల్ జిల్లా :వర్ధన్నపేట మండలం ఈరోజు ఉదయం 8:30 కు ఇల్లంద శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుధాకర్ (48) అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై తన చెల్లెలి ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతతో అక్కడికక్కడే ప్రాణాలు.. కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎం కు తరలించారు.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com