అకాల వర్షాలు కన్నీళ్లు పెడుతున్న రైతులు....
Posted 2026-05-04 01:13:40
0
108
అకాల వర్షాలు.. అన్నదాతకు కన్నీళ్లు....
భారత్ అవాజ్ న్యూస్ :TG: రాష్ట్రంలో అకాల వర్షాలకు పంట దెబ్బతినడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఉమ్మడి WGL, ఉమ్మడి NLG జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లోని వరి, మొక్కజొన్నలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లాలోని పాతర్లపాడులో అగ్నిప్రమాదం జరిగి 200 క్వింటాళ్లకుపైగా మొక్కజొన్న బస్తాలు కాలిపోయాయి. MHBD జిల్లాలో పిడుగుపాటుకు ఒకే రైతుకు చెందిన 3 పాడిపశువులు మరణించాయి.. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
ఎమ్మెల్యే సారు మన ఎమ్మార్వో ఆఫీస్ ఒక్కసారి చూడు... అంటూ నగర పంచాయతీ ప్రజల ఆవేదన
గూడూరు ఎమ్మార్వో కార్యాలయ నిర్మాణం జరిగేనా,,,
మండలం లోని ఎమ్మార్వో కార్యాలయం శిథిలమై దాదాపు 13...
తండ్రిని మోసం చేసిన కూతురు – ఎస్పీకి వృద్ధ దంపతుల ఫిర్యాదు.
ఇంటి మరమ్మత్తుల పేరుతో పత్రాలపై సంతకాలు చేయించుకుని, ఇల్లు తన పేరున రిజిస్టర్ చేసుకుని, అనంతరం...
The hospital of gratitude by apollo hospital
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అపోలో హాస్పిటల్స్ వారి 'హాస్పిటల్ ఆఫ్...
శ్రద్ధాంజలి ఘటించిన రవాణా శాఖ మంత్రి
కరిమిరెడ్డి ప్రీతి మృతదేహానికి నివాళులు అర్పించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి...