ఏపీలో హోటల్ ఫుడ్ ప్రియులకు షాక్.. 10 శాతం పెరగనున్న మెనూ ధరలు.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు
ఏపీ స్టార్ హోటళ్లలో 10 శాతం ధరల పెంపునకు నిర్ణయం
ప్రకటన చేసిన ఏపీ స్టార్ హోటళ్ల అసోసియేషన్
పెరిగిన ఖర్చులతో తప్పడం లేదన్న యాజమాన్యాలు
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంతో ఆంధ్రప్రదేశ్లోని స్టార్ హోటళ్లలో భోజనం ప్రియం కానుంది. పెరిగిన ఖర్చుల భారాన్ని తట్టుకునేందుకు మెనూ ధరలను 10 శాతం వరకు పెంచాలని ఏపీ స్టార్ హోటళ్ల అసోసియేషన్ ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ నిర్ణయం త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 19 కేజీల వాణిజ్య సిలిండర్పై ఒకేసారి రూ.993 పెంచడం హోటల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన తెలిపారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో నష్టాలను ఎదుర్కొంటున్నామని, తాజా గ్యాస్ ధరల పెంపుతో నిర్వహణ మరింత కష్టంగా మారిందన్నారు.
ఈ పరిస్థితుల్లో హోటల్ పరిశ్రమను, దానిపై ఆధారపడిన వేలాది మంది కార్మికుల ఉపాధిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని స్వామి పేర్కొన్నారు. అందుకే, గత్యంతరం లేని పరిస్థితుల్లో ధరలు పెంచాలనే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని వివరించారు.
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy