నిమ్మలపల్లి నాటు బాంబు పేలి కుక్క మృతి.
Posted 2026-05-02 04:05:07
0
95
నిమ్మనపల్లె మండలం ముష్టూరులో కుర్రా శ్రీధర్ పెంపుడు కుక్క నాటు బాంబు పేలడంతో మృతి చెందింది. చేపలు పట్టడానికి శ్రీధర్ తన కుక్కతో కలిసి చెరువు వద్దకు వెళ్లగా, అడవి పందుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన నాటు బాంబును కుక్క కొరకడంతో అది పేలి మరణించింది. ఈ ఘటనతో శ్రీధర్ తీవ్ర ఆవేదన వ్యక్తం
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వెలుగొండ ప్రాజెక్టు,ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన డాక్టర్ మన్నే రవీంద్ర, ఏ ఎం సి చైర్మన్
వెలుగొండ ప్రాజెక్టు,ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన డాక్టర్ మన్నే రవీంద్ర, ఏ ఎం సి చైర్మన్ ...
బొల్లారం రైల్వే స్టేషన్ కు "అమృత్" కళ : ఎంపీ ఈటల మాస్టర్ ప్లాన్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బొల్లారం రైల్వే స్టేషన్...
MHA Holds Preparatory Talks on Ladakh's Future
A high-level delegation from the Ministry of Home Affairs, including senior officials and...
Dadra and Nagar Haveli Boosts Employment and Enterprise
Dadra & Nagar Haveli and Daman & Diu are strengthening employment opportunities and...
Are You Paying the Right GST Rate on Goods !
Understanding GST rates on goods helps businesses and consumers calculate taxes correctly and...