నిమ్మలపల్లి నాటు బాంబు పేలి కుక్క మృతి.

0
63

నిమ్మనపల్లె మండలం ముష్టూరులో కుర్రా శ్రీధర్ పెంపుడు కుక్క నాటు బాంబు పేలడంతో మృతి చెందింది. చేపలు పట్టడానికి శ్రీధర్ తన కుక్కతో కలిసి చెరువు వద్దకు వెళ్లగా, అడవి పందుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన నాటు బాంబును కుక్క కొరకడంతో అది పేలి మరణించింది. ఈ ఘటనతో శ్రీధర్ తీవ్ర ఆవేదన వ్యక్తం

Search
Categories
Read More
Andhra Pradesh
కనకమెడల రవీంద్ర కు అభినందనలు తెలిపినmP కేశినేని గద్దె రామ్మోహన్
*ప్రచుర‌ణార్థం* *24-12-2025*   క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్రకు...
By Rajini Kumari 2025-12-25 07:40:40 0 154
Andhra Pradesh
మదనపల్లిలో రోడ్డు ప్రమాదం – వృద్ధుడికి తీవ్ర గాయాలు
మదనపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 70 ఏళ్ల మక్బూల్ అనే వృద్ధుడు తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-01-15 07:27:23 0 142
Andhra Pradesh
విద్యార్థుల కలలకు రెక్కలు
కలలకు రెక్కలు: నందిగామ టాపర్లకు విమానంలో హైదరాబాద్ ప్రయాణం విద్యా ప్రతిభను గౌరవించిన తంగిరాల...
By Patan Khuddus 2026-05-05 08:22:27 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com