పేద కుటుంబాలకు వాసవి వృద్ధాప్య పెన్షన్ పంపిణీ

0
212

జై వాసవీ !!! జై

 

"" వాసవీ వృద్ధాప్య పెన్షన్స్ ""(65 వ నెల పంపిణీ"

ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో 65వ నెల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో... కార్యక్రమ నిర్వాహకులు: పారేపల్లి సాయిబాబు నేతృత్వంలో కార్యక్రమం నిర్వహించారు ఒక్కో కుటుంబానికి 750:00 చొప్పున 10 నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు ₹ 7,500-00 పంపిణీ జరిగింది.వితరణ చేసిన వారు: యన్. టి. ఆర్. జిల్లా,విజయవాడ వాస్తవ్యులు శ్రీ మండే పూడి రామకృష్ణ ప్రసాద్ - (లేటు) పద్మకుమారి గార్ల ఆశీస్సులతో.... వారి కుమారుడు - కోడలు శ్రీ మండే పూడి మణి కుమార్ ధర్మపత్ని రాధిక మరియు మనుమడు శ్రీకర్మ మనుమరాలు చిరంజీవి కుమారి తపస్వి పద్మకుమారి గార్ల సౌజన్యంతో....చిట్టి తల్లి తపస్వి పుట్టినరోజు సందర్భంగా... వారి చేతులమీదుగా పంపిణీ జరిగింది ఈ సందర్భంగా...స్పాన్సరర్స్ అయిన మండే పూడి రాధిక, శ్రీకర్, తపస్వి లను శాలువాలతో నిర్వాహకులు పారేపల్లి సాయిబాబు ఘనంగా సత్కరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చంద్రబాబు వదిలిపెట్టరనే భయంతోనే ఆత్మహత్యలు: TDP.
మదనపల్లెలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం...
By Pagadala Venkateswar 2026-02-18 12:12:24 0 121
Telangana
తెలంగాణ : వడదెబ్బ కు ఒకే రోజు 9 మంది మృతి..!
తెలంగాణలోని ఎండలు బగ్గుమంటున్నాయి. నిన్న 19 జిల్లాలో 46 + డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్...
By Sunka Santhosh 2026-05-21 14:38:55 0 41
Andhra Pradesh
సింగిరిగుంటలో వైభవంగా శ్రీ విజయ వినాయకస్వామి కళ్యాణోత్సవం
చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని చౌడేపల్లి మండలం సింగిరిగుంటలో వెలసిన శ్రీ విజయ వినాయకస్వామి...
By Kothuru Murali 2026-05-09 15:02:41 0 63
Andhra Pradesh
పుంగనూరులో ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల నిరసన
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కమిటీ...
By Kothuru Murali 2026-05-20 16:21:38 0 32
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com