బాధితులకు మర్యాద – సత్వర న్యాయం పై డీఐజీ ఆదేశాలు.

0
54

అన్నమయ్య జిల్లా పుంగనూరు, చౌడేపల్లి పోలీస్ స్టేషన్లను కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ ధీరజ్ మంగళవారం సందర్శించారు. ఫిర్యాదుదారులతో గౌరవంగా ప్రవర్తించి, వారి సమస్యలకు చట్టపరంగా సత్వర న్యాయం అందించాలని సిబ్బందికి ఆదేశించారు. సైబర్ మోసాలు, మాదకద్రవ్యాలు, మహిళల భద్రతపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నేర నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరించారు. ప్రజల్లో చైతన్యం పెంచి, శాంతిభద్రతలు కాపాడాలని సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఆ వార్త పూర్తిగా అవాస్తవం: సీఐ
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలానికి చెందిన మోహన్ అనే వ్యక్తి పోలీసుల వేధింపులతో కలెక్టరేట్...
By Kothuru Murali 2026-04-04 06:16:59 0 109
Andhra Pradesh
పుంగనూరు: ప్రత్యేక పుష్పాలతో నూర్షావలి బాబా "దర్గా"
పుంగనూరు పట్టణంలోని సయ్యద్ నూర్షా పల్లి బాబా దర్గాలో శనివారం రాత్రి రెండో రోజు ఉరుసు మహోత్సవాలు...
By Kothuru Murali 2026-05-11 05:37:16 0 53
Andhra Pradesh
పుంగనూరు ఏజీపీగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ బాబు
పుంగనూరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)గా సీనియర్ న్యాయవాది...
By Kothuru Murali 2026-03-17 07:06:10 0 124
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com