వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి :డి ఎం హెచ్ ఓ.

0
62

అన్నమయ్య జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య ప్రజలను వడగాల్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎల్నీనో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా మధ్యాహ్నం విద్యార్థులు, పిల్లలు బయటకు వెళ్లవద్దని కోరారు. మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో, ఎక్కువ నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, అవసరం లేకుండా ఎండలో తిరగకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు

Search
Categories
Read More
Andhra Pradesh
జర్నలిస్టు మిత్రులు అందరూ కలిసి సాయి యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు*
*బాపట్ల జిల్లా చీరాల *పట్టణంలోని గడియార స్తంభం సెంటర్‌లో  రిపోర్టర్ సాయి యాదవ్ *జన్మదిన...
By Vadlamudi NagaVenkat 2026-05-10 08:49:01 0 98
Rajasthan
बदली बिना बरखा: राजस्थान सूखे की चिंता बढ़ी”
राजस्थान में इन दिनों #मौसम बदली से घेरायो है, पर बारिश नी होय रही। जयपुर सहित कई जिलां में...
By Pooja Patil 2025-09-12 04:41:26 0 197
Andhra Pradesh
ప్రజా దర్బారు వినతలు పత్రాలు గొల్లపూడిలో 50 అర్జీలు
ప్రజాస్వామ్య పాలనకు దర్పణం పడుతున్న 'ప్రజాదర్బారు'    -మైలవరం ఎమ్మెల్యే వసంత...
By Rajini Kumari 2026-03-13 13:11:14 0 128
Andhra Pradesh
ఈనెల 11న ఆర్ టి ఐ హెచ్ స్టార్ట్ అప్ ఎక్స్పో జాతీయ సాంకేతిక దినోత్సవం కలెక్టర్ లక్ష్మీశ
*పత్రికా ప్రకటన* *ఎన్‌టీఆర్ జిల్లా, మే 09, 2026*   *ఈ నెల 11న...
By Rajini Kumari 2026-05-09 14:07:45 0 91
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com