"ప్రజల కోసం.. ప్రక్షాళన బాటలో శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
Posted 2026-04-25 12:55:59
0
299
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త చెరువు పునరుజ్జీవన పనులు వేగంగా సాగుతున్నాయి. చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించే ప్రక్రియను ఆమె స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
సాజిద్, ప్రేమ్, యాదగిరి, ఆదిత్య, శీను తదితరులతో కలిసి పనులను పరిశీలించిన ఆమె, స్థానికుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.
గుర్రపుడెక్క కారణంగా నీరు నిలిచిపోయి దోమలు ప్రబలే అవకాశం ఉండటంతో, పారిశుద్ధ్య ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఈ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా, గుర్రపుడెక్కను పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు.
పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని కాపాడటంలో నిరంతర కృషి అవసరమని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.
#sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
యాదేచ్చగా చెరువు కబ్జా..
కులస్పూర్ గ్రామ చెరువుని యాదేచ్చగా కబ్జా చేసిన వైనం. గ్రామ చెరువుకి సంబంధించిన భూమిని సుమారు మూడు...
YS Vijayamma: ఆస్తుల వివాదం.. ఎన్సీఎల్ఏటీలో కౌంటర్ దాఖలు చేసిన వైఎస్ విజయమ్మ.
కుటుంబంలో ఆస్తుల పంపిణీ వివాదం మరింత ముదిరి న్యాయస్థానాలకు చేరింది. ఈ వ్యవహారంలో తాను తన కుమార్తె...
Shri Ankit Yadav, IAS: A Visionary Leader in Public Service
A dynamic IAS officer known for administrative excellence, transparent governance,...
"Agentic AI" Transforms the Retail Experience
Online shopping is shifting from passive scrolling to highly personalized curation with the rise...
అన్నమయ్య జిల్లాలో ఆపరేషన్ వజ్రప్రహార్: డ్రోన్ల నిఘాలో తనిఖీలు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, మత్తు పదార్థాల రహిత జిల్లా లక్ష్యంగా 'ఆపరేషన్...