అసంపూర్తిగానే పోలీస్ స్టేషన్ భవనం , నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు

0
107

చిలుకూరు మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ 2017 లో కొత్త పోలీస్ స్టేషన్ మంజూరై స్టేషన్  కొరకు 1.30 కోట్లు మంజూరైన, నిధుల జాప్యం కారణంగా పనులు స్లాబ్ దశలోనే ఆగిపోయాయి, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం దశాబ్ద కాలంగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఇరుకైన అద్దె భవనంలో పోలీస్ స్టేషన్ నిర్వహించడం తో సిబ్బంది ,బాధితులు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం నిధులు విడుదల చేసి భవనాన్ని పూర్తి చేయాలని, స్థానికులు కోరుతున్నారు, నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్
బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత: జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్...
By Gadiyapudi Narendra 2026-01-19 15:05:12 0 169
Telangana
నిజామాబాద్: కాలనీ సమస్యలపై. మున్సిపాల్. కమీష్నార్ కి వినతి పత్రం అందజేసిన సీపీఎం నాయకులు
నిజామాబాద్. రోటరీ నగర్ కాలనీలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను బీటీ రోడ్డు సమస్యను...
By Sadaq Sadaq 2026-04-21 14:25:15 0 120
Andhra Pradesh
మహిళలకు ప్రాధాన్యతే లక్ష్యం: బాబి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో...
By Ratna Sekhar 2026-03-08 17:49:11 0 632
Andhra Pradesh
పి పి పద్ధతిలో రోడ్లు వేస్తే ప్రైవేట్ రోడ్లు మారుతాయా మెడికల్ కాలేజీలు అంతే
*Press Release*   *పీపీపీ విధానంలోనే ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్నిస్తున్నాం*  ...
By Rajini Kumari 2025-12-17 08:57:47 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com