ప్రైవేట్ ఆస్పత్రులే టార్గెట్ – మదనపల్లెలో దొంగ సంచలనం.
Posted 2026-03-22 06:13:50
0
177
మదనపల్లెలో అర్ధరాత్రి వేళ ఆస్పత్రుల్లోకి చొరబడి క్యాష్ పెట్టెల్లోని డబ్బును దొంగిలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి సీటీఎం రోడ్డులోని ఓ ఆస్పత్రిలో దొంగతనం యత్నం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రైవేట్ వైద్యులు భయాందోళనల్లో ఉన్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు వివిధ ఆస్పత్రుల సీసీ కెమెరా ఫుటేజీలను సేకరిస్తున్నారు. దొంగను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు శనివారం తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Telangana Accelerates IT and Digital Economy Growth
Telangana continues to strengthen its position as one of India's leading technology hubs, with...
Jagan Mohan Reddy: జగన్ అక్రమాస్తుల కేసు.. సుప్రీంకోర్టులో వాన్పిక్కు నిరాశ.
సీబీఐ కేసు కొట్టివేయాలన్న పిటిషన్ను తోసిపుచ్చిన ధర్మాసనం
తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులలో...
Kuki-Zo Council Regrets Tragic Naga Killings
In a major breakthrough for regional diplomacy, the Kuki-Zo Council chairman has publicly...
Andaman Strengthens Water Conservation Initiatives
The Andaman & Nicobar Islands continue to prioritize water resource management in 2026 by...
Renew global energy inauguration
రీన్యూ ఎనర్జీ గ్లోబల్ (ReNew) సంస్థ అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ. 5,400 కోట్ల పెట్టుబడితో...