తెలంగాణ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా వెలువోలు చిట్టిబాబు నియామకం
Posted 2026-04-25 10:54:12
0
101
భారతీయ జనతా పార్టీ తెలంగాణ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కోదాడ బిజెపి సీనియర్ నాయకులు వెలువోలు చిట్టి బాబు ను నియమిస్తూ నియామక పత్రం బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు అందజేసినట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ రెండోసారి నా నియామకానికి సహకారం అందించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, కోదాడ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.భారతీయ జనతా పార్టీ నమ్మకంతో నాకు అప్పగించిన పదవిని వమ్ము చేయకుండా రైతులకు ఏ సమస్య వచ్చినా సకాలంలో అందుబాటులో ఉండి బిజెపి పార్టీ తరఫున పరిష్కరిస్తానని వారు తెలిపారు.అదేవిధంగా పార్టీ అభివృద్ధికి కార్యకర్తలకు పూర్తి సహకారం తోడ్పాటు అందిస్తా నని తెలిపారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
Amaravati: అమరావతికి చట్టబద్ధత... పార్లమెంట్లో బిల్లుకు కేంద్రం సన్నాహాలు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు...
కొంచమే తాగా.. మీ మిషనే తప్పు చూపిస్తోంది సార్.. లబలబ ఏడ్చిన మందుబాబు.
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో మందుబాబులు హల్చల్ చేశారు....
పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
పదో తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలిపిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి పదవ తరగతి విద్యార్థులకు...