జనగణన సర్వే శిక్షణ కార్యక్రమం

0
145

 

చిలుకూరు మండల కేంద్రంలో ఈరోజు 2027 సంవత్సరం జరిగే 16వ దేశ జనాభా గణాల్లో భాగంగా జడ్పీ స్కూల్ లో మూడు రోజుల శిక్షణ కార్యక్రమం భాగంగా ఉపాధ్యాయులు ఐదు బృందాలుగా విడిపోయి నమూనా సర్వేను చిలుకూరు బస్టాండ్ సెంటర్లో గల పలు భవనాలలో సర్వే చేయడం జరిగింది 

ఈనెల 26వ తేదీ నుండి సొంతంగా ఇంటి యజమాని నమోదును census యాప్ లో నమోదు చేసుకొవచ్చని

జనాభా నమోదు రెండు దశల్లో జరుగుతుందని మొదటి దశలో మే నెల 10వ తారీఖు నుండి జూన్ 9వ తారీకు రెండవసారి 2027 ఫిబ్రవరి నెలలో జరుగుతుందనీ మండల ప్రజలందరూ సహకరించాలని మండల రెవెన్యూ ఆఫీసర్ ధ్రువకుమార్ గారు మరియు మండల ఏఎస్ఓ ప్రవీణ్  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ట్రైనర్స్ చందా శ్రీనివాసరావు ఓరుగంటి నాగేశ్వరరావు గారు మరియు మండలంలోని ఉపాధ్యాయ మిత్రులు గుండు ఆదినారాయణ కొండ ధనమూర్తి సురగాని లింగయ్య యలగొండ శ్రీనివాసరావు రామ నర్సయ్య రామ్మూర్తి పుల్లారావు పవన్ రామారావు గండు లక్షయ్య .. సూక్య . శ్రీనివాస్ రెడ్డి బ్రహ్మారెడ్డి. శ్రీహరి .కరుణాకర్ గారు వెంకన్న గారు వీరస్వామి నరసింహారెడ్డి, శ్యామ్. శ్రీ పాల్ రెడ్డి. వీరన్న  .గడ్డంకృష్ణారెడ్డి.ప్రసాద్ .బచ్చయ రామకృష్ణ అరుణ .సుజాత.జ్యోతి . స్వాతి. వెలగొండ విజయకుమారి శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది

Search
Categories
Read More
Telangana
మంత్రి వివేక్ వెంకట స్వామిని కలిసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి.
కుత్బుల్లాపూర్,:పేద వర్గాల పెన్నిధి అయిన కాకా బాటలో నడుస్తున్న వివేక్​కు మంత్రి పదవి రావడంపై...
By Sidhu Maroju 2025-06-13 14:25:20 0 1K
Telangana
నిజామాబాద్.:కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును హర్షించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల...
తేదీ:23.04.2026. నిజామాబాద్.కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును హర్షించిన మాజీ ఎమ్మెల్యే...
By Sadaq Sadaq 2026-04-23 07:45:58 1 383
Telangana
వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు..
నర్సంపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిహెచ్ రవి కుమార్ తో పాటు, ప్రస్తుతం సి.ఏ.ఆర్ విభాగంలో అటాచ్డ్ లో...
By Gujile Ramu 2026-04-23 03:58:18 0 219
Andhra Pradesh
పుంగనూరు: 'అంబులెన్స్‌కు ఫోన్ చెయ్యలేదు.. ఆ వార్త అవాస్తవం'
పుంగనూరు మండలం మేళందొడ్డి గ్రామానికి చెందిన నారాయణమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె భర్త రామయ్య...
By Kothuru Murali 2026-02-25 11:08:34 0 143
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గ:సదుం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని కంభంవారిపల్లె క్రాస్ వద్ద ఉన్న కోళ్ల ఫారంను...
By Kothuru Murali 2026-02-07 07:10:57 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com