కార్పొరేషన్ సమీక్ష సమావేశం లో పాల్గొన్న మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్

0
92

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15 వ డివిజన్ లో ఏర్పాటు చేసిన డివిజన్ సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల సాగర్ రావు కృషితో పాత వేంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నూతన ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.*

ఈ సమావేశంలో మేయర్  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల శాసన సభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  కార్పొరేషన్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని , ఎమ్మెల్యే  కృషితో త్వరలోనే ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మేయర్  తెలియచేశారు.15 వ డివిజన్ లో కేటాయించిన ఇందిరమ్మ ఇళ్లు వేగవంతంగా పూర్తవుతున్నాయని,రానున్న రోజుల్లో శాసన సభ్యుల సహకారంతో మరిన్ని ఇళ్లు మంజూరు అవుతాయని తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు స్థానిక కార్పొరేటర్ చింతపండు శ్రీనివాస్ ,మాజీ సర్పంచ్ గోనె సంజయ్ కుమార్ ,మాజీ ఉప సర్పంచ్ తిరుపతి,కాంగ్రెస్ యువ నాయకులు నార్ల మహేందర్,వార్డు స్పెషల్ ఆఫీసర్ శంకర్,హౌసింగ్ బోర్డు ఏఈ చందు,స్థానిక కాంగ్రెస్ నాయకులు,డివిజన్ ప్రజలు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Telangana
ప్రభుత్వ భూములను సంరక్షించాలి, ఆర్డీవో కు వినతి
చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో, శ్రీ లక్ష్మీనరసింహస్వామి, గుట్ట వద్ద ఉన్న ప్రభుత్వ భూములు ,...
By Nookapangu Manikanta 2026-05-14 12:59:40 0 64
Andhra Pradesh
పుంగనూరు: చోరీలకు పాల్పడుతున్న వ్యక్తికి జైలు శిక్ష
అన్నమయ్య జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తికి బుధవారం జైలుశిక్ష పడింది. వివరాల్లోకి వెళితే...
By Kothuru Murali 2026-04-30 11:33:27 0 71
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసన సభ వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ (BC-welfare) జాయింట్ కమిటీ సమావేశాo
చీరాల: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసన సభ వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ (BC-welfare) జాయింట్ కమిటీ...
By Gadiyapudi Narendra 2026-01-28 11:57:17 0 200
Telangana
నిజామాబాద్: సిఎంఆర్ఎఫ్ చెకులపంపిని
నిజామాబాద్.ఈరోజు అర్బన్ ఎమ్మెల్యే క్యంప్ కార్యాలయంలో లాబ్డిదారులకు సిఎంఆర్ఎఫ్ చెకులు అందజేయడం...
By Sadaq Sadaq 2026-03-22 15:35:54 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com