కార్పొరేషన్ సమీక్ష సమావేశం లో పాల్గొన్న మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్

0
91

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15 వ డివిజన్ లో ఏర్పాటు చేసిన డివిజన్ సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల సాగర్ రావు కృషితో పాత వేంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నూతన ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.*

ఈ సమావేశంలో మేయర్  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల శాసన సభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  కార్పొరేషన్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని , ఎమ్మెల్యే  కృషితో త్వరలోనే ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మేయర్  తెలియచేశారు.15 వ డివిజన్ లో కేటాయించిన ఇందిరమ్మ ఇళ్లు వేగవంతంగా పూర్తవుతున్నాయని,రానున్న రోజుల్లో శాసన సభ్యుల సహకారంతో మరిన్ని ఇళ్లు మంజూరు అవుతాయని తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు స్థానిక కార్పొరేటర్ చింతపండు శ్రీనివాస్ ,మాజీ సర్పంచ్ గోనె సంజయ్ కుమార్ ,మాజీ ఉప సర్పంచ్ తిరుపతి,కాంగ్రెస్ యువ నాయకులు నార్ల మహేందర్,వార్డు స్పెషల్ ఆఫీసర్ శంకర్,హౌసింగ్ బోర్డు ఏఈ చందు,స్థానిక కాంగ్రెస్ నాయకులు,డివిజన్ ప్రజలు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా – ఈ నెల 20న 650కి పైగా ఉద్యోగాలు
చీరాల, మార్చి 17: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
By Vadlamudi NagaVenkat 2026-04-17 12:22:09 0 165
Andhra Pradesh
ప్రజా సమస్యలు పరిష్కరించడమే ద్యేయంగా "ప్రజా దర్బార్"..
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి తెలుగుదేశం పార్టీ...
By BABJI DADALA 2025-12-26 11:29:10 0 327
Telangana
హమాలీల కొరత మిల్లర్ల వద్ద ట్రాక్టర్లు బార్లు తీయడం జరిగింది....!
భారత్  అవాజ్ న్యూస్:16 మే రోజున 10:40 ని"వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా హమాలీల...
By Gujile Ramu 2026-05-16 07:04:47 0 58
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com