V N Mobiles company donates franklin ev scooter to t t d

0
107

👆 *టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం*

 

తిరుమల, 2026 ఏప్రిల్ 21: తిరుపతికి చెందిన వి.ఎన్.మొబైల్స్ సంస్థ మంగళవారం టీటీడీకి రూ.95 వేలు విలువైన ఫ్రాన్క్లిన్ ఈవీ ద్విచక్ర వాహనాన్ని విరాళంగా అందించింది.

 

ఈ మేరకు ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ అప్పల నాయుడు, శ్రీ వెంకట రమణలు శ్రీవారి ఆలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులుకు వాహనం తాళాలను అందజేశారు.

 

ఈ కార్యక్రమంలో డీఐ శ్రీ కృష్ణయ్య పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Alipiri Walkers: తిరుపతిలో వాకర్స్ రాస్తారోకో .. భక్తులకు తీవ్ర ఇబ్బందులు.
Andhra   Alipiri Walkers Protest Disrupts Traffic in Tirupati తిరుపతి అలిపిరిలో వాకర్స్...
By Pagadala Venkateswar 2026-03-02 07:59:55 0 115
Andhra Pradesh
2025లో ఏపీలో క్రైమ్ రేట్ తగ్గిందా? పెరిగిందా? వివరాలు డీజీపీ మాటల్లో..
2025 సంవత్సరానికి వార్షిక నేరాల నివేదికను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా విడుదల చేశారు. గత...
By John Baji 2025-12-29 12:51:04 0 154
Andhra Pradesh
అనంతపురం: ప్రమాదాల నివారణకు అవగాహన
విద్యుత్ ప్రమాదాల నివారణకు అవగాహన – రాప్తాడు, కూడేరు మరియు గార్లదిన్నె సెక్షన్ల పరిధిలో...
By Eslavath RameshNaik 2026-03-06 16:37:27 0 223
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com