విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఒక భక్తుడు భారీ కానుక

0
81

తేదీ: 22 ఏప్రిల్, 2026

ఇంద్రకీలాద్రి, విజయవాడ

 

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మ అమ్మవారికి మంగళవారం ఒక భక్తుడు భారీ బంగారు ఆభరణాన్ని కానుకగా సమర్పించారు.

నిజామాబాద్‌లోని ద్వారకా నగర్‌కు చెందిన భక్తుడు తోడుపునూరి శ్రీనివాస్, అమ్మవారిపై ఉన్న భక్తితో 107.500 గ్రాముల బరువున్న బంగారు లక్ష్మీ కాసుల హారాన్ని విరాళంగా అందజేశారు. ఈ హారంలో పచ్చలు మరియు ఎరుపు రాళ్లు (కెంపులు) పొదిగి ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం, ఈ బంగారు ఆభరణం విలువ సుమారు ₹16,30,000 నుండి ₹16,70,000 (పదహారు లక్షల డెబ్బై వేల రూపాయలు) మధ్య ఉంటుందని అంచనా. "దాత తోడుపునూరి శ్రీనివాస్ గారు తన వ్యక్తిగత కారణాల వల్ల తన ఛాయాచిత్రాన్ని (Photo) మీడియాలో ప్రచురించడానికి ఇష్టపడలేదు. కేవలం ఈ సమాచారాన్ని మాత్రమే ప్రచురించాల్సిందిగా కోరుచున్నాము."

 

దాత వివరాలు:

పేరు: తోడుపునూరి శ్రీనివాస్

నివాసం: ఇంటి నంబర్: 5-6-20, ద్వారకా నగర్, నిజామాబాద్

సమర్పించిన కానుక: పచ్చలు, ఎరుపు రాళ్లు కలిపిన బంగారు లక్ష్మీ కాసుల హారం

మొత్తం బరువు: 107.500 గ్రాములు

Search
Categories
Read More
Andhra Pradesh
దేవినేని అవినాష్ కామెంట్స్
*దేవినేని అవినాష్ కామెంట్స్*       బడుగు బలహీన వర్గాలు కోసం పని చేసిన నాయకుడు...
By Rajini Kumari 2026-01-07 16:22:12 0 155
Andhra Pradesh
మదనపల్లెలో చీటీల మోసం పై పీజీఆర్ఎస్ ఫిర్యాదు.
మదనపల్లె మండలం చిప్పిలి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి, చీటీల పేరుతో స్థానికుల నుంచి...
By Pagadala Venkateswar 2026-02-10 04:48:32 0 121
Andhra Pradesh
పుంగనూరు: అంబటి ఇంటి మీద దాడి పై స్పందించిన పెద్దిరెడ్డి
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిపై పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...
By Kothuru Murali 2026-02-01 09:46:56 0 143
Telangana
"సూరారం పోలీస్ స్టేషన్‌లో 'స్మార్ట్' హంగులు: డీసీపీ ఎన్. కోటి రెడ్డి ప్రారంభం!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి ఐపీఎస్, నేడు సూరారం పోలీస్...
By Sidhu Maroju 2026-04-24 12:50:19 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com