"కాలేశ్వరం తీర్పు: మల్కాజిగిరిలో బీఆర్ఎస్ భారీ విక్టరీ సెలబ్రేషన్స్!"

0
123

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో గౌరవ హైకోర్టు వెలువరించిన తీర్పు పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. 

ఈ సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ ప్రెస్ మీట్‌లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని, కోర్టు తీర్పుతోనైనా ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు ఆగిపోవాలని పేర్కొన్నారు.

కాలేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి వరప్రదాయని అని, దీనిపై జరుగుతున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శాంతి శ్రీనివాస్ రెడ్డి తో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సబితా కిషోర్, పరశురామ్ రెడ్డి, జగదీష్ గౌడ్, రాము యాదవ్, డోలి రమేష్ మరియు ఇతర పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులందరూ కలిసి పార్టీ జెండాలతో విజయోత్సాహం జరుపుకున్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల గొడవ: చెప్పుతో దాడి కలకలం.
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో బుధవారం రాత్రి పారిశుద్ధ్య కార్మికుల మధ్య వర్గ విభేదాలు...
By Pagadala Venkateswar 2026-03-05 03:50:15 0 100
Andhra Pradesh
ట్రాక్టర్ బోల్తా-బాలుడు మృతి
ట్రాక్టర్ బోల్తా – బాలుడు మృతి పాత అన్న సముద్రంలో విషాద ఘటన మార్కాపురం జిల్లా,...
By Chennaiah Kati 2026-02-17 11:23:07 0 230
Telangana
గన్ రాక్ లో చలివేంద్రం ప్రారంభం – దాహార్తికి చల్లని ఉపశమనం.|
సికింద్రాబాద్: వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బాటసారుల దాహార్తిని తీర్చేందుకు తిరుమలగిరి గన్...
By Sidhu Maroju 2026-04-12 14:12:10 0 180
Andhra Pradesh
APSRAM స్కూల్ కృష్ణలంక స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కమిషనర్ షమ్మి
సర్కిల్ 3  ఏపీఎస్ఆర్ఎం స్కూల్   కృష్ణలంక      స్వచ్ఛంద...
By Rajini Kumari 2025-12-20 13:38:50 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com