మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో క్యూలైన్ కష్టాలు: రోగుల ఆవేదన.
Posted 2026-04-22 03:05:48
0
106
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 నుంచి 12, మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు ఓపీ సేవలు అందించాల్సిన వైద్యులు, ఓపీడీ సమయాల్లోనే రౌండ్స్కు వెళ్లడంతో రోగులు గంటల తరబడి క్యూల్లో వేచి ఉండాల్సి వస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆస్పత్రి యాజమాన్యం వెంటనే స్పందించి, ఓపీడీ సమయంలో వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు నియోజకవర్గ : అగ్నిప్రమాదంలో రూ. 50 వేల మేర నష్టం
పుంగనూరు మండలం భీమగానిపల్లి సమీపంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక గ్రామానికి చెందిన...
సుల్తానాబాద్ : కనగర్తి లో బొడ్రాయి ఉత్సవాలు ప్రారంభం
పెద్దపల్లి మండలం కనగర్తిలో గ్రామ సుభిక్షంగా ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని బొడ్రాయి...
క్రీడలు, సంస్కృతి: పోలీసుల బహుముఖ ప్రజ్ఞ
తెలంగాణ పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలోనే కాకుండా క్రీడలు, సాంస్కృతిక రంగాలలోనూ తమ బహుముఖ...
Lower LPG Costs Boost Delhi's Hospitality Sector
The reduction in commercial LPG prices is expected to lower fuel expenses for businesses across...
జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహణ :
కర్నూలు : 13 వ తేదీ శనివారం కర్నూలు లో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ లోక్...