సుల్తానాబాద్ : కాట్నపల్లిలో విషాదం

0
152

పెద్దపల్లి జిల్లా : సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోని ఓ ఇటుక బట్టీలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి దివ్య ప్రాణాలు కోల్పోయింది. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన జోహార భూబన్స,సరస్వతి దంపతుల మూడు నెలల క్రితం ఉపాధి కోసం ఇక్కడికి వలస వచ్చారు.సోమవారం ఉదయం తల్లిదండ్రులు పనిలో నిమిత్తమై ఉండగా చిన్నారి తన తోబుట్టులతో కలిసి గుడిసెల వద్ద ఆడుకుంటుంది.ఇదే సమయంలో అక్కడికి వచ్చిన కుక్కల గుంపు ఒకసారిగా దాడి చేసి చిన్నారి మేడం తీవ్రంగా గాయపరిచింది.ఈ దాడిలో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే చిన్నారిని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదు : ఆదోని పోలీసులు
కర్నూలు జిల్లా : ఆదోని  కర్నూలు జిల్లా...(02.02.2026)   మద్యం సేవించి వాహనం నడిపిన...
By Hari Krishna 2026-02-03 12:29:16 0 343
Telangana
అకాల వర్షాలు కన్నీళ్లు పెడుతున్న రైతులు....
అకాల వర్షాలు.. అన్నదాతకు కన్నీళ్లు.... భారత్ అవాజ్ న్యూస్ :TG: రాష్ట్రంలో అకాల వర్షాలకు పంట...
By Gujile Ramu 2026-05-04 01:13:40 0 108
Telangana
MPTC, ZPTC elections are postponed...
As the grama panchayat elections are completed the telangana state election commission had...
By Krishna Balina 2025-12-22 13:58:32 0 211
Andhra Pradesh
విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందించాలి !!
కర్నూలు :  కర్నూలు సిటీ :  ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు అన్-ఎయిడెడ్ స్కూల్స్...
By Hari Krishna 2025-12-28 08:46:52 0 168
Andhra Pradesh
ఈరోజు నుంచి IRCTC కొత్త రూల్స్
జనవరి 1వ తేదీ నుంచి రైల్వే శాఖ లో రైలు టికెట్ బుకింగ్ లో పెద్ద మార్పులు.ఐ.ఆర్‌.సి.టి.సిలో...
By Karapati Gopi 2026-01-01 05:25:05 0 463
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com