సుల్తానాబాద్ : కాట్నపల్లిలో విషాదం
Posted 2026-04-21 17:41:23
0
216
పెద్దపల్లి జిల్లా : సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోని ఓ ఇటుక బట్టీలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి దివ్య ప్రాణాలు కోల్పోయింది. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన జోహార భూబన్స,సరస్వతి దంపతుల మూడు నెలల క్రితం ఉపాధి కోసం ఇక్కడికి వలస వచ్చారు.సోమవారం ఉదయం తల్లిదండ్రులు పనిలో నిమిత్తమై ఉండగా చిన్నారి తన తోబుట్టులతో కలిసి గుడిసెల వద్ద ఆడుకుంటుంది.ఇదే సమయంలో అక్కడికి వచ్చిన కుక్కల గుంపు ఒకసారిగా దాడి చేసి చిన్నారి మేడం తీవ్రంగా గాయపరిచింది.ఈ దాడిలో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే చిన్నారిని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ పాఠశాలను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
*Photos :-* అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ముఖ్యమంత్రి...
బీమన్న సేవలో హీరో సాయి దుర్గ తేజ్
వేములవాడ: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన...
అధికారులతో చర్చిస్తున్న బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి...
మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ పన్ను రిలీఫ్ చేసిన మోదీ. భారీగా రేట్లు తగ్గే వస్తువుల లిస్టు ఇదే.!
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాట్ స్థానంలో జీఎస్టీ పన్ను విధానాన్ని తీసుకొచ్చిన...
అకాల వర్షాలు కన్నీళ్లు పెడుతున్న రైతులు....
అకాల వర్షాలు.. అన్నదాతకు కన్నీళ్లు....
భారత్ అవాజ్ న్యూస్ :TG: రాష్ట్రంలో అకాల వర్షాలకు పంట...