.పుంగనూరులో గ్రంధాలయ చైర్మన్ కి ఘన స్వాగతం
Posted 2026-04-21 14:57:16
0
62
ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి మంగళవారం పుంగనూరు గ్రంథాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజలు, విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రంథాలయానికి ఏవైనా అవసరాలు ఉన్నాయా అని ఆయన సంబంధిత అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల టీడిపి నాయకులు మాధవ్ రెడ్డి, జనసేన మండల అధ్యక్షుడు విరుపాక్షి, జనసేన ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యుడు చైతన్య రాయల్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
International women's day
ప్రతి ఇంటి వెలుగు, ప్రతి సమాజానికి శక్తి, మన స్త్రీ శక్తి
ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా...
నారిశక్తి గళం ఎటుపోయింది ?
మహిళా సాధికారత గురించి, నారిశక్తి గురించి వేదికల మీద గంభీరమైన ప్రసంగాలు చేసే 'మహిళా సేన' ఇప్పుడు...
జర్నలిస్ట్ ల అక్రమ నిర్బంధం పై సిపికి జర్నలిస్టుల ఫిర్యాదు.
హైదరాబాద్ /సికింద్రాబాద్.
శాంతిభద్రతల పరిరక్షణలో జర్నలిస్టుల సహాకారం...
రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు-రేషన్ బియ్యం పట్టివేత.
శుక్రవారం, మదనపల్లె సీటీఎం రోడ్డులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ రైస్ మిల్లులపై కడప విజిలెన్స్ ఎస్పీ...
ఉపాధి పనుల్లో విజయనగరం స్టేట్ ఫస్ట్
జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు జోరుగా సాగుతున్నాయి. జలధార-జలహారతి, ఫిష్ పాండ్ త్రవ్వకాలతో రోజుకు...