.పుంగనూరులో గ్రంధాలయ చైర్మన్ కి ఘన స్వాగతం

0
62

ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి మంగళవారం పుంగనూరు గ్రంథాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజలు, విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గ్రంథాలయానికి ఏవైనా అవసరాలు ఉన్నాయా అని ఆయన సంబంధిత అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల టీడిపి నాయకులు మాధవ్ రెడ్డి, జనసేన మండల అధ్యక్షుడు విరుపాక్షి, జనసేన ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యుడు చైతన్య రాయల్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
International women's day
ప్రతి ఇంటి వెలుగు, ప్రతి సమాజానికి శక్తి, మన స్త్రీ శక్తి  ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా...
By G k Nookala 2026-03-08 07:10:29 0 125
Telangana
నారిశక్తి గళం ఎటుపోయింది ?
మహిళా సాధికారత గురించి, నారిశక్తి గురించి వేదికల మీద గంభీరమైన ప్రసంగాలు చేసే 'మహిళా సేన' ఇప్పుడు...
By Ponnala Srinivasrao 2026-05-13 01:05:39 0 63
Telangana
జర్నలిస్ట్ ల అక్రమ నిర్బంధం పై సిపికి జర్నలిస్టుల ఫిర్యాదు.
   హైదరాబాద్ /సికింద్రాబాద్.   శాంతిభద్రతల పరిరక్షణలో జర్నలిస్టుల సహాకారం...
By Sidhu Maroju 2025-08-05 17:27:05 0 725
Andhra Pradesh
రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు-రేషన్ బియ్యం పట్టివేత.
శుక్రవారం, మదనపల్లె సీటీఎం రోడ్డులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ రైస్ మిల్లులపై కడప విజిలెన్స్ ఎస్పీ...
By Pagadala Venkateswar 2026-03-06 07:46:57 0 112
Andhra Pradesh
ఉపాధి పనుల్లో విజయనగరం స్టేట్ ఫస్ట్
జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు జోరుగా సాగుతున్నాయి. జలధార-జలహారతి, ఫిష్ పాండ్ త్రవ్వకాలతో రోజుకు...
By Boiena Rajesh 2026-05-21 14:18:10 0 52
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com