బ్యాంకు సేవలను ప్రజల వినియోగించుకోవాలి. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి
Posted 2026-04-20 14:35:06
0
272
చిలుకూరు మండలంలో నల్లగొండ జిల్లా కోపరేటివ్ బ్యాంకు స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రారంభించారు తదనంతరం మాట్లాడుతూ బ్యాంకులో అత్యధిక ఖాతాలతో ముందుకు సాగుతుంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందించాలని ఏ పరిచారు ఈ యొక్క బ్యాంకు సేవలను రైతులు చిన్న వ్యాపారస్తులు విద్యార్థులు అందరు వినియోగించుకోవాలని వారు మాట్లాడారు ఇట్టి కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్,Po, క్యాషియర్ తదితర బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు చిలుకూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు కీతా వెంకటేశ్వర్లు, పిండ్రాంతి హనుమాతరావు,యాడవెల్లి పుల్లారావు,షేక్ సొందు,గన్నా అశోక్, చిలుకూర్ సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య ,భాస్కర విజయ్,పుట్టపాక, లక్ష్మినారాయణ, నూకపంగు మణికంఠ, తదితరులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఈ నెల 20న కొత్త సర్పంచ్ ల ప్రమాణ స్వీకారం..*
*_గెజిట్ విడుదల..._*
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 20న...
ఏపీ ఎస్పీడీసీఎల్
మదనపల్లి కేంద్రంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు 30 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేటాయించాలని కోరిన...
Alwal : save hindu graveyard
GHMC illegally converting a Hindu graveyard, which is occupied in 15.19 acres,...
సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం
సూర్యాపేట జిల్లా
కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారి 65పై లారీని వెనుక నుండి...
దేశం మొత్తానికి గర్వకారణం – ISRO కొత్తగా విజయవంతమైన ఉపగ్రహాన్ని ప్రయోగించింది!
భారతదేశం మరోసారి అంతరిక్ష చరిత్రలో బంగారు అక్షరాలతో నిలిచిపోయింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్...