బ్యాంకు సేవలను ప్రజల వినియోగించుకోవాలి. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

0
220

చిలుకూరు మండలంలో నల్లగొండ జిల్లా కోపరేటివ్ బ్యాంకు స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రారంభించారు తదనంతరం మాట్లాడుతూ బ్యాంకులో అత్యధిక ఖాతాలతో ముందుకు సాగుతుంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందించాలని ఏ పరిచారు ఈ యొక్క బ్యాంకు సేవలను రైతులు చిన్న వ్యాపారస్తులు విద్యార్థులు అందరు వినియోగించుకోవాలని వారు మాట్లాడారు ఇట్టి కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్,Po, క్యాషియర్ తదితర బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు చిలుకూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు కీతా వెంకటేశ్వర్లు, పిండ్రాంతి హనుమాతరావు,యాడవెల్లి పుల్లారావు,షేక్ సొందు,గన్నా అశోక్, చిలుకూర్ సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య ,భాస్కర విజయ్,పుట్టపాక, లక్ష్మినారాయణ, నూకపంగు మణికంఠ, తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదాలపై అవగాహన
పుంగనూరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అగ్ని ప్రమాదాలపై అవగాహన...
By Kothuru Murali 2026-04-19 11:26:12 0 64
Andhra Pradesh
ప్రజల ఆరోగ్యమే మా ప్రాధాన్యత : ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే సౌమ్య
చెవిటికల్లులో 36 లక్షలతో వెల్నెస్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన...
By Patan Khuddus 2026-04-21 09:02:37 0 249
Andhra Pradesh
రామగుండం ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు
కర్నూలు : రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) తెలంగాణ రాష్ట్రం రామగుండం,...
By Hari Krishna 2025-12-23 04:33:52 0 155
Telangana
నిజామాబాద్: కార్మికుల జిత లు సెలంచకపోవడం బాధకరం
పండగ సమయంలో మున్సిపాల్ కార్మికుల వేతనాలుచెల్లించుకోవడం బాధా కరమణి ఎఐ టి యుసి జిల్లాప్రధాన...
By Sadaq Sadaq 2026-03-19 17:45:47 0 148
Andhra Pradesh
జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి : ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లా లో  శాంతిభధ్రతలు అదుపులో ఉన్నాయని, నేరాలు అదుపు...
By Hari Krishna 2025-12-30 16:22:23 0 218
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com