కిడ్నీ డే సందర్భంగా టీ షర్ట్లు ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు

0
135

*ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ.*

 

*పత్రికా ప్రకటన* *ది.09.03.2026.*

 

*🔴ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా టి.షర్ట్ లను ఆవిష్కరించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు.* 

 

*🔴 ప్రపంచ కిడ్నీ డే సందర్భంగా ఈ సంవత్సరం మార్చ్ 12 వ తేదీన ఆంద్రప్రదేశ్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ వారి ఆద్వర్యంలో మన ఆరోగ్యం మన భూమి రెండూ మన చేతుల్లోనే అనే నినాధంతో విజయవాడ ఏక్సిక్యూటివ్ క్లబ్ నుండి సిద్ధార్థ మెడికల్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది.*  

 

*🔴ఈ నేపధ్యంలో ఈ రోజు పోలీసు కమిషనర్ వారి కార్యలయం నందు పోలీసు కమిషనర్ గారి చేతుల మీదుగా టి షర్ట్ లను ఆవిష్కరించడం జరిగింది.*

 

*🔴ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ గారు, అడిష్నల్ ఎస్.పి. శ్రీ కొల్లి శ్రీనివాస్ గారు, ఆంద్రప్రదేశ్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ ప్రెసిడెంట్, సీనియర్ నెఫ్రాలజిస్ట్, అరుణ్ కిడ్నీ కేర్ సెంటర్ శ్రీ అమ్మన్న గారు, తదితరులు పాల్గొన్నారు.*

Search
Categories
Read More
Bharat Aawaz
Mumbai Senior Doctor Trapped in “Digital Detention” & Swindled of ₹3 Crore
A 70-year-old doctor from Mumbai was tricked into believing her bank accounts were frozen due to...
By Citizen Rights Council 2025-06-28 12:45:55 0 1K
Andhra Pradesh
పుంగనూరు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం మధ్యాహ్నం పుంగనూరు పట్టణంలో పర్యటించారు. మదనపల్లె...
By Kothuru Murali 2026-01-01 05:36:12 0 147
Andhra Pradesh
విజయ డైరీ మరింత అభివృద్ధి చెందాలి సుజనా చౌదరి
విజయ డైరీ ని మరింత ఆధునీకరించాలి.. డైరీ లో భోగి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే సుజనా..   ...
By Rajini Kumari 2026-01-14 12:49:30 0 166
Telangana
నలుగురు సీఐల బదిలీ వరంగల్ జిల్లా....
వరంగల్: నలుగురు సీఐల బదిలీ......! భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు...
By Gujile Ramu 2026-05-08 02:41:02 0 84
Andhra Pradesh
సిటిఎం చెరువు గట్టున మృత శిశువు కలకలం.
మదనపల్లె మండలం సీటీఎం చెరువు గట్టు వద్ద బుధవారం ఒక బాలుడి మృతదేహం లభ్యం కావడంతో తీవ్ర కలకలం...
By Pagadala Venkateswar 2026-05-14 05:54:28 0 50
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com