రైలు నుంచి పట్టాలపై పడి వ్యక్తి మృతి

0
181

వేటపాలెం రైల్వే స్టేషన్ పరిధిలో రైలు నుంచి కింద పడి వ్యక్తి మృతి చెందాడు. ఆ కేసుని Cr. No 22/26 నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో వేటపాలెం కాలవ దగ్గర గల km no 331-5-7 ఎగువలేను పక్కన గుర్తుతెలియని వ్యక్తి రైలు బండి నుండి జారిపడి ఒక వ్యక్తి మరణించాడు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. అతను ఆరంజ్ కలర్ ఫుల్ హాండ్స్ షర్టు బ్లూ కలర్ జీన్స్ ధరించి ఉన్నాడని ఇతని గురించి తెలిసిన యెడల జి ఆర్ పి ఎస్ ఐ కి తెలియజేయాలని కోరారు 

Ph no 9247574633

Search
Categories
Read More
Andhra Pradesh
పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు హల్చల్
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో ఆదివారం ఒంటరి ఏనుగు సంచారం స్థానికంగా కలకలం సృష్టించింది....
By Kothuru Murali 2026-04-19 11:18:18 0 63
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ మద్యపు స్కాం: ED దర్యాప్తు చర్యలు |
ఆంధ్రప్రదేశ్ మద్యపు స్కాం: ED దర్యాప్తు చర్యలు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లిక్కర్ స్కాం కేసులో...
By Bharat Aawaz 2025-09-20 10:36:11 0 943
Telangana
"కానాజిగూడలో జయంతి ఉత్సాహం… అంబేద్కర్‌కు ఘన గౌరవం.!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన...
By Sidhu Maroju 2026-04-14 12:47:40 0 168
Andhra Pradesh
Chandrababu Naidu: జ్యూరిచ్ లో సీఎం చంద్రబాబుకు తెలుగువారి ఆత్మీయ స్వాగతం పలికారు.
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన సీఎం చంద్రబాబు జ్యూరిచ్‌లో సీఎంకు...
By Pagadala Venkateswar 2026-01-19 10:18:44 0 162
Telangana
ఓసి చలో ఢిల్లీ
ఈ డబ్ల్యూ ఎస్ జాతీయ అధ్యక్షులు శ్రీ పులాడి రామారావు గారి అధ్యక్షతన నేడు బషీర్బాగ్ ప్రెస్ కబ్ లో...
By Thodupunuri Visweswarrao 2026-01-18 13:04:00 0 347
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com