రైలు నుంచి పట్టాలపై పడి వ్యక్తి మృతి

0
182

వేటపాలెం రైల్వే స్టేషన్ పరిధిలో రైలు నుంచి కింద పడి వ్యక్తి మృతి చెందాడు. ఆ కేసుని Cr. No 22/26 నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో వేటపాలెం కాలవ దగ్గర గల km no 331-5-7 ఎగువలేను పక్కన గుర్తుతెలియని వ్యక్తి రైలు బండి నుండి జారిపడి ఒక వ్యక్తి మరణించాడు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. అతను ఆరంజ్ కలర్ ఫుల్ హాండ్స్ షర్టు బ్లూ కలర్ జీన్స్ ధరించి ఉన్నాడని ఇతని గురించి తెలిసిన యెడల జి ఆర్ పి ఎస్ ఐ కి తెలియజేయాలని కోరారు 

Ph no 9247574633

Search
Categories
Read More
Andhra Pradesh
గూడూరు బస్టాండ్ సర్కిల్ నందు 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని ధర్నా... కార్మికుల ను విస్మరిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పతనం ఖాయమని హెచ్చరిక,..,(సీఐటీయూ)
మే డే స్ఫూర్తితో పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని కోరుతూ గూడూరులో...
By mahaboob basha 2025-06-20 15:49:37 0 1K
Andhra Pradesh
అంగన్వాడి కార్యకర్తలతో ముఖాముఖి చర్చలు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*  ...
By Rajini Kumari 2026-03-09 17:30:29 0 148
Andhra Pradesh
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందవేత్త ! మంత్రి భరత్
కర్నూలు :  27 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీముఖ్యమంత్రి స‌హాయ నిధి ద్వారా పేద...
By Hari Krishna 2025-12-27 16:25:43 0 186
Andhra Pradesh
గంజాయి మత్తుతోనే అఘాయిత్యాలు: మాజీ ఎమ్మెల్యే.
ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి, కల్తీ మద్యం విచ్చలవిడిగా లభ్యమవుతుండటమే మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారి ఋషిక...
By Pagadala Venkateswar 2026-02-19 10:32:42 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com