పుంగనూరులో ఆ స్థలాలను కబ్జా చేస్తే సహించం: సీపీఐ కొత్తూరు మురళి

0
77

పుంగనూరులో జర్నలిస్టులకు కేటాయించిన ఇంటి స్థలాలను కబ్జా చేస్తే సహించేది లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు హెచ్చరించారు. పట్టణంలోని ధోబి ఘాట్ వద్ద ఆయన జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలను పరిశీలించారు. 2000 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మేలుపట్ల రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వేనెంబర్ 97/4లో లేఅవుట్లు వేసి పదిమంది విలేకరులకు పట్టాలు అందజేసిందని, అయితే కొంతమంది ఆ స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ఆయన ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు# కొత్తూరు మురళి.

Like
1
Search
Categories
Read More
Telangana
అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌
  -- 861 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి స్వాధీనం -- రూ. 15 వేల కోట్ల‌కు పైగా విలువైన...
By Thalakayala Nagashiva 2026-04-12 10:04:29 0 166
Bharat Aawaz
India to Bolster ‘Sudarshan’ S-400 Defences with ₹10,000 Crore Missile Deal
NEW DELHI, DECEMBER 2025 – To ensure a robust multi-layered air defense shield, the...
By Venugopal Gopal 2025-12-26 17:31:41 0 4K
Andhra Pradesh
ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయిద్దాం
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 20, 2025*...
By Rajini Kumari 2025-12-20 17:42:16 0 162
Telangana
మహబూబాబాద్ జిల్లా
*మహబూబాబాద్ జిల్లా:-* *తొర్రూరు మండలంలోని గుర్తురు గ్రామ శివారు లో సబ్ స్టేషన్ దగ్గర మామిడి...
By Ellandula Sandeep 2026-03-03 14:37:29 0 245
Andhra Pradesh
“రాయలసీమ వెనుకబాటుతనానికి రాజకీయాలే కారణమా?”
రాయలసీమ రాజకీయంగా ఎంతో శక్తివంతమైన ప్రాంతం. ఎన్నో ముఖ్యమంత్రులను ఇచ్చినా ఇప్పటికీ అక్కడ నీటి...
By Babitha Babitha 2026-05-18 07:15:55 0 46
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com